మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ గెలుపు బాట పట్టింది. గురువారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 45 పరుగుల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ గాడిలో పడింది. మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన
భారత మహిళా క్రికెట్ జట్టు యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగం కానున్నది. ఇటీవలే స్వదేశంలో శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్లో తన స్పిన్తో సత్తాచాటిన వైష్ణవి..
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతున్నది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న ఆ జట్టు.. వడోదరలో గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యా�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన డబుల్ హెడర్ తొలి పోరులో యూపీ వారియర్స్ 22 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ప
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ టాప్గేర్లో దూసుకెళుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆ�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. లీగ్లో శుక్రవారం జరిగిన పోరులో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై అద్భుత విజ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా రెండు పరాభవాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. బుధవారం ఇక్కడ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ.. యూపీ వారియర్స్ను 7 వికెట్ల తేడాతో ఓ�
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతున్నది. ఈ లీగ్ చరిత్రలో గుజరాత్ జెయింట్స్పై పరాభవమెరుగని ముంబై.. అదే రికార్డును కొనసాగిస్తూ ఆ జట్టు�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మొదట బంతితో తర్వాత బ్యాట్తో దుమ్మురేపిన ఆ జట్టు.. ముంబై వేదికగా పూర్తి
తొలిరోజు లో స్కోరింగ్ మ్యాచ్తో ఆరంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో రెండో రోజు పరుగుల వరద పారింది. గత మూడు సీజన్లలో తొలి మ్యాచ్ను ఓటమితో ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్.. 2026ల
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముం బై ఇండియన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో ముంబై 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజ�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ను మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో ఆరంభించింది. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ వేదికగా ఆఖరి బంతివరకూ ఉత్కంఠగా జరిగిన తొలి మ్�