UP Warriorz : మహిళల ప్రీమియర్ లీగ్లో ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న యూపీ వారియర్స్ (UP Warriorz) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గత సీజన్లో జట్టు ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ చెందిన యాజమాన్యం హెడ్కోచ్ జాన్ లెవిస్(Jon Lewis)కు ఉద్వా�
ఇటీవలే ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ పేసర్ కాశ్వీ గౌతమ్కు జాతీయ జట్టు నుంచి పిలుపొచ్చింది. ఈనెల 27 నుంచి శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు వన్డే సిరీస్లో ఆ�
Women's Premier League | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women's Premier League) గత మూడేళ్లు కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో లీగ్లో పాల్గొనే జట్ల సంఖ్యను పెంచున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎనిమిది జట్ల�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది. తద్వారా రెండోసారి మ
దాదాపు నెల రోజులుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మిగిలిఉంది ఇక రెండు మ్యాచ్లే. లీగ్ దశ మంగళవారమే ముగ
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ మ్యాచ్లు మరింత రంజుగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్పై గుజరాత్ జెయింట్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. లీగ్లో పడుతూ లేస్తూ సాగుతున్న నిరుటి రన్నరప్ ఢిల్లీ..మంగళవారం నాటి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై 6 వికెట్ల తేడా
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై అద్భుత విజయం సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బంతితో పాటు బ్యాట్తోనూ అదరగొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ యూపీ వారియర్స్తో చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన మ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఈ టోర్నీలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్ల�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ అదరగొట్టింది. ఆదివారం వడోదర వేదికగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్.. 6 వికెట్ల తేడాతో యూపీని ఓడించి మూడో సీజన్లో టైటిల్ వేటను ష�
గాయం కారణంగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్కు పూర్తిగా దూరమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ స్థానంలో స్నేహ్రానా జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ రికార్డు చేజింగ్ మ్యాచ్ మరువక ముందే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్ పో�
గత రెండు సీజన్లుగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న అమ్మాయిల ధనాధన్ క్రికెట్ పండుగ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మళ్లీ వచ్చింది. మూడో ఎడిషన్గా జరుగబోతున్న ఈ టోర్నీ శుక్రవారం నుంచి వడోదర (గుజర