మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2025 లో యూపీ వారియర్స్ కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఆ జట్టుకు సారథిగా వ్యవహరించనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 21న మొదలవనుంది. మార్చి 21 నుంచి మే 25 దాకా ఈ మెగాలీగ్ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు గతంలో ప్రకటించిన తేదీ(మార్చి 14) లో స్వల్ప మార్పులు చేసింద�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో ముంబై యువ క్రికెటర్ సిమ్రాన్ షేక్ రికార్డు ధర పలికింది. ఆదివారం జరిగిన వేలంలో అన్క్యాప్డ్ సిమ్రాన్ను ఏకంగా 1.90 కోట్లతో గుజరాత్ జెయింట్స్ జట్టు త
వచ్చే సీజన్లో తాము అట్టిపెట్టుకోబోయే క్రికెటర్ల జాబితాను మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీలు గురువారం విడుదల చేశాయి. ఐదు జట్లు దాదాపు ప్రధాన ఆటగాళ్లనంతా రిటైన్ చేసుకుని గత సీజన్లో వి�
RCB | స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ టైటిల్ నెగ్గడంతో బెంగళూరులో అభిమానులు వీధుల్లోకి వచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బెంగళూరు పుర వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచుకుంటూ �
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అద్భుతం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను చిత్తుచేస్తూ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శ�
WPL 2024, MI vs RCB | ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ.. టాపార్డర్ వైఫల్యంతో తక్కువ స్కోరుకే పరిమితమైంద�
WPL 2024, MI vs RCB | రెండో సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొనబోయేదెవరో నేడు తేలనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స�
మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఇరు జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ ఫైట్కు దూసుకెళ్లింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ను చిత్తుచేస్తూ టాప్ ప్లేస్తో ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలుత 126
WPL 2024 | డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఎదురేలేకుండా సాగుతోంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో ముగిసిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆ జట్టును చిత్తుగా ఓడించింది.
WPL 2024 | టేబుల్ టాపర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులకే పరిమితమైంది. గత మూడు మ్యాచ్లలో చెలరేగి ఆడుతున�
డబ్ల్యూపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు జోరందుకుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై తమ బెర్తులను ఖరారు చేసుకోగా, మిగిలిన స్థానాల కోసం బెంగళూరు, యూపీ, గుజరాత్ పోటీపడుతున్నాయి.
WPL 2024, GG vs UP | ఇప్పటికే ఏడు మ్యాచ్లు ఆడి మూడు గెలిచి నాలుగింట ఓడిన యూపీ వారియర్స్కు నేడే ఆఖరి అవకాశం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే యూపీకి ప్లేఆఫ్స్ ఛాన్స్స్ సజీవంగా ఉంటాయి. ఒకవేళ గుజరాత్ జెయింట్స్ గనక యూపీకి �