యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు.
యాపిల్ ఐఫోన్లకు (Apple iPhone) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హై సెక్యూరిటీ ఫీచర్లు, స్టైలిష్ లుక్తోపాటు అత్యాధునిక టెక్నాలజీతో తయారయ్యే ఈ ఫోన్లను ఎలాగైనా కొనాలని యువత తెగ ముచ్చట పడుతుంటారు. దీనికి అనుగుణంగా ప్
Ileana | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రూస్ ప్రస్తుతం సినిమాలకంటే తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే ఆమె తన భర్త మైఖేల్ డోలన్తో కలిసి రెండో బిడ్డకు జన్మని
భారతీయ ప్రయాణీకులకు ఎయిర్పోర్ట్ లాంజ్లు ఎంతో సౌకర్యవంతంగా మారుతున్నాయి. ఉచితంగా ఆహారం, పానీయాలు, వైఫై, రిైక్లెనర్స్, చార్జింగ్ పాయింట్లేగాక.. కొన్నిసార్లు స్పా లేదా స్పీపింగ్ పాడ్స్ సదుపాయాలూ ఉం�
SUV Jumps Footpath | అదుపుతప్పిన కారు షాపుల మెట్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆ కారు నుంచి కిందకు దిగారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. మద్యం బాటిల్స్ కూడా ఆ
గుజరాత్లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబైకి బయల్దేరిన స్పైస్జెట్ విమానం బయటి చక్రం ఒకటి ఊడిపోవడంతో శుక్రవారం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ సమయంలో ఈ ఘటన జరిగ�
తెలంగాణ ‘ఈగల్' పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గోవా, గుజరాత్లో దాడులు నిర్వహించి 20 మంది డ్రగ్ పెడ్లర్లు, హవాలా ఏజెంట్లను అరెస్టు చేశారు.
Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ ఆసుపత్రిలోకి వస్తున్నట్లుగా వీ�
ముంబైలో తెలంగాణ ఈగల్ టీమ్ కౌంటర్ అటాక్ చేసింది. ఓ నైజీరియా డ్రగ్ రాకెట్ ద్వారా ముంబైలోని పలువురు హవాలా వ్యాపారులు, డ్రగ్స్ పెడ్లర్స్ను అదుపులోకి తీసుకుంది.
Nandamuri Balakrishna | ఎన్ఎస్ఈ వేదికగా బెల్ మోగించిన తొలి దక్షిణ భారతీయ నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు బాలయ్య.
Lalbaugcha Raja : లాల్బగుచా రాజా గణేశుడి నిమజ్జనం ఆలస్యంగా జరిగింది. సుమారు 13 గంటల ఆలస్యంతో ఆ వినాయకుడిని విసర్జనం చేశారు. ఈ ఘటన పట్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Ganesh Visarjan | దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు 11 రోజుల పాటూ పూజలందుకున్న గణనాథులకు ‘మళ్లీ రావయ్యా.. గణపయ్యా..’ అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
భీకరమైన అలలు సముద్రపు ఒడ్డున నిలిపి ఉంచిన ఓ మినీ బస్సును సముద్రంలోకి లాక్కెళ్లా యి. పోలీసులు, కోస్ట్గార్డ్ సిబ్బంది సమయానికి వచ్చి ఆ బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులను ప్రమాదం నుంచి రక్షించారు.
Mumbai : ముంబైలోని ఒక భవంతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. దహిసర్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్లో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.