SUV Jumps Footpath | అదుపుతప్పిన కారు షాపుల మెట్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆ కారు నుంచి కిందకు దిగారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. మద్యం బాటిల్స్ కూడా ఆ
గుజరాత్లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబైకి బయల్దేరిన స్పైస్జెట్ విమానం బయటి చక్రం ఒకటి ఊడిపోవడంతో శుక్రవారం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ సమయంలో ఈ ఘటన జరిగ�
తెలంగాణ ‘ఈగల్' పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గోవా, గుజరాత్లో దాడులు నిర్వహించి 20 మంది డ్రగ్ పెడ్లర్లు, హవాలా ఏజెంట్లను అరెస్టు చేశారు.
Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ ఆసుపత్రిలోకి వస్తున్నట్లుగా వీ�
ముంబైలో తెలంగాణ ఈగల్ టీమ్ కౌంటర్ అటాక్ చేసింది. ఓ నైజీరియా డ్రగ్ రాకెట్ ద్వారా ముంబైలోని పలువురు హవాలా వ్యాపారులు, డ్రగ్స్ పెడ్లర్స్ను అదుపులోకి తీసుకుంది.
Nandamuri Balakrishna | ఎన్ఎస్ఈ వేదికగా బెల్ మోగించిన తొలి దక్షిణ భారతీయ నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు బాలయ్య.
Lalbaugcha Raja : లాల్బగుచా రాజా గణేశుడి నిమజ్జనం ఆలస్యంగా జరిగింది. సుమారు 13 గంటల ఆలస్యంతో ఆ వినాయకుడిని విసర్జనం చేశారు. ఈ ఘటన పట్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Ganesh Visarjan | దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు 11 రోజుల పాటూ పూజలందుకున్న గణనాథులకు ‘మళ్లీ రావయ్యా.. గణపయ్యా..’ అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
భీకరమైన అలలు సముద్రపు ఒడ్డున నిలిపి ఉంచిన ఓ మినీ బస్సును సముద్రంలోకి లాక్కెళ్లా యి. పోలీసులు, కోస్ట్గార్డ్ సిబ్బంది సమయానికి వచ్చి ఆ బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులను ప్రమాదం నుంచి రక్షించారు.
Mumbai : ముంబైలోని ఒక భవంతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. దహిసర్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్లో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
Ban On Drones | వినాయక నిమజ్జనాలు, దసరా నవరాత్రుల నేపథ్యంలో ముంబై పోలీసులు (Mumbai police) కీలక ఆదేశాలు జారీచేశారు. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ముంబై వీధుల్లో డ్రోన్లు (Drones), పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్తో నడిచే మైక్రోలై�
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)కి ఉగ్ర బెదిరింపులు (Terror Threat) కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ బెదిరింపులపై దర్యాప్తు చేపట్టిన అధికారులు తాజాగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ముంబై నగరమంతా మానవ బాంబులను మోహరించామని, వారు 400 కిలోల ఆర్డీఎక్స్తో కోటి మందిని చంపేస్తారంటూ వచ్చిన ఒక బెదిరింపు హెచ్చరిక ముంబై పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది.
Terror Threat | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)కి ఉగ్ర బెదిరింపులు (Terror Threat) కలకలం రేపుతున్నాయి. ముంబై ట్రాఫిక్ పోలీసులకు (Mumbai Police) ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. నగరంలో మానవబాంబులతో (human bombs) దాడికి ప్లాన్ చేసినట్లు బెదిరించారు.