Sena leader Sells footpath | పానీపూరీ విక్రేతను శివసేన నేత మోసగించాడు. ఫుట్పాత్లోని కొంత స్థలాన్ని రూ.3 లక్షలకు అమ్మాడు. ఈ ఒప్పందానికి సంబంధించి బాండ్ పేపర్పై సంతకం కూడా చేశాడు. రెండేళ్ల తర్వాత మోసపోయినట్లు తెలుసుకున�
Rohit Sharma | టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో జరుగనున్నవ విజయ్ హజారే ట్రోఫీలో అందుబాటులో ఉంటాడని, ముంబయి క్రికెట్ అసోసియేషన్కి సమాచారం అందించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, మీడియా నివేదికలను ఎ
Bomb Threats | కారు బాంబు పేలుడుతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ఉగ్రకుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ �
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జీఆర్పీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఒడిశాలోని రాయగడ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి భారీగా గంజాయి తరలిస్తు�
Govinda | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో మంగళవారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిం�
Dharmendra | బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) మరణించారంటూ ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను ధర్మేంద్ర కుమార్తె ఇషా డియోల్ (Esha Deol) ఖండించారు.
High Alert | దేశ రాజధాని ఢిల్లీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎనిమిది మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డార
Dharmendra | బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన గత �
Sulakshana Pandit | ప్రసిద్ధ గాయని, నటి సులక్షణా పండిట్ (70) గుండెపోటుతో గురువారం రాత్రి ముంబయిలో కన్నుమూశారు. ఎన్నో అమరగానాలకు స్వరం అందించిన ఈ లెజెండరీ సింగర్ తన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను తాకింది. అయితే ఆమె జీ�
T20 World Cup 2026 : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్, శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్(T20 World Cup 2026) టోర్నీకి హోస్ట్లుగా ఎంపికైన ఇరుదేశాల్లోని వేద�
Monorail Train: ముంబైలో బుధవారం జరిగిన మోనోరైల్ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వాడాలా డిపో వద్ద ట్రాక్ క్రాసోవర్ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగింది. మైనర్ ప్రమాదం జరిగినట్లు మహా ముంబై మెట్�
Mono rail | మహారాష్ట్ర (Mahrastra) రాజధాని ముంబై (Mumbai) లోని వడాల (Wadala) డిపో దగ్గర బుధవారం ఉదయం టెస్ట్ రన్ నిర్వహిస్తుండగా మోనో రైలు (Mono rail) పట్టాలు తప్పింది. అయితే పట్టాలు తప్పిన రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాద
ముంబైలో ఓ వ్యక్తి చిన్నారులను బందీలుగా చేసుకోవడం కలకలం రేపింది. ఆర్ఏ స్టూడియోలో ఆడిషన్స్ కోసం వచ్చిన 17 మంది చిన్నారులను రోహిత్ ఆర్య అనే వ్యక్తి నిర్బంధించాడు. పోలీసులు 35 నిమిషాలపాటు రెస్క్యూ ఆపరేషన్