Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్ర
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల భుజం కండరాల సమస్య కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ముంబయిలో విజయవంతంగా భుజం శస్త్రచికిత్స జరిగింది. కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు శనివారం ప్రముఖ వైద్యుల బృందం
Mumbai rains claim another life | మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం మరో మరణం నమోదైంది. చెట్టు కూలడంతో ఒక వ్యక్తి చనిపోయాడు.
Raj Thackeray | ప్రమాదాల్లో ఇద్దరు మరణించడం పట్ల బీజేపీ ముంబై అధ్యక్షుడు అమిత్ సతమ్ నవ్వుతున్న వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే దీనిపై స్పందించారు. సీఎం దేవే�
Mumbai rains : మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా ముంబైలో భారీ వర్షం కారణంగా ఒక వ్యక్తి మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ముంబైలోని చండివలి ఏ�
Tamannah | మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అందమైన క్షణాలను అభిమానులతో ప
Heavy rains in Mumbai | మహారాష్ట్రను(Maharastra) భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు(Heavy rains) ముంబై నగరంలోని(Mumbai,) పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Mumbai school bus : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం జరిగింది. స్కూల్ బస్సుపై ఒక పెద్ద చెట్టు కూలడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలోని చెంబూర్లో మంగళవారం మధ్యాహ్నం 2.50 గం
Andheri Subway | మహారాష్ట్ర రాజధాని ముంబై( Mumbai) రాజధానిని వర్షాలు(Heavy rains) ముంచెత్తు తున్నాయి. ముంబైతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.
ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న వారికి రహస్యంగా విషపు గుళికలు పంపిణీ చేసి, పెద్ద ఎత్తున ప్రజలను చంపేందుకు పన్నిన కుట్రను ముంబై పోలీసులు భగ్నం చేశారు.
Mumbai : ముంబైలో మొహర్రం సందర్భంగా భారీ కుట్ర బయటపడింది. పూనేకు చెందిన ఒక వ్యక్తి నుంచి దాదాపు 14,900 ఎలుకల మందు గుళికల్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్లు పూర్తి విషపూరితమైనవి. శుక్రవారం నింద