Mumbai : ముంబైలోని ప్రతి వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సెలబ్రిటీ ఔట్లెట్స్, ఫైవ్ స్టార్ హోటళ్లు వంటివి అన్నింటికీ మరాఠీ సైన్బోర్డులు తప్పనిసరిగా ఉండాలని ముంబై డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడి హెచ్చరించారు.
Peddi | టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్న పెద్ది సినిమా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ట్రైలర్ను ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ద్వారా విడు�
నిరంతరం సమాజ సేవ చేస్తున్న ‘స్ట్రీట్ కాజ్' అనే ఎన్జీవోకు ఇచ్చిన మాట ప్రకారం తనవంతుగా రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు.
machete stuck in Man’s head | వైరి వర్గంతో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తిపై కొడవలితో దాడి జరిగింది. ఆ కొడవలి అతడి తలలో దిగింది. ఆ వ్యక్తి అలాగే ఆసుపత్రికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Mumbai watermelon : ముంబైలో ఇటీవల బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంలో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
Dhanush | ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్లో చెన్నై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ �
Uttar Pradesh : తన భర్తకు ఇతర పురుషులతో వివాహేతర, అసహజ సంబంధాలున్నాయని, అలాగే, అతడు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముంబైలో రూ.1745 కోట్ల విలువైన కొకైన్ను ఎన్సీబీ సీజ్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా ప్లాన్ను ఎన్సీబీ సమర్థంగా ఛేదించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం కొనియాడారు.
Watermelon Deaths : ఇటీవల మహారాష్ట్ర రాజధాని ముంబైలో బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.
Cocaine seaze | ముంబైలో (Mumbai) లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఛేదించింది. ఆ ముఠా నుంచి రూ.1,745 కోట్ల విలువైన కొకైన్ను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah) ఎక్
ముంబై నగరాన్ని ఆనుకొని ఉన్న థానె జిల్లాలో పహల్గాం తరహా దాడి జరిగింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి మంగళవారం ఇద్దరు సెక్యూరిటీ గార్డులను వారి మతం ఏమిటో అడిగి ఆపై కత్తితో పొడిచినట్టు పోలీసు�
తెలంగాణలో మళ్లీ ముంబై, దుబాయి వలసలే దిక్కయ్యేలా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో నంబర్వన్గా ఉన్న తెలంగాణను నిరుద్యోగంలో నంబర్వన్గ
రాత్రి భోజనంలో బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ముంబై పైధోనియా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపి�