Ganesh Idol Falls | భారీ వినాయక విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా అది కూలింది. అక్కడున్న జనంపై ఆ భారీ విగ్రహం పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్
ముంబైలో హిజ్రా వేషంలో ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడిన అనిల్ షిండే(30) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంతానం కలిగించేందుకు పూజలు చేయడానికి వచ్చానని అతను ఆ మహిళను నమ్మించినట్లు సమాచారం.
Transgender: ముంబైలో 28 ఏళ్ల వ్యక్తి ట్రాన్స్జెండర్ అని చెప్పి ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. నరదిష్టి తీసివేస్తానని చెప్పి ఆ ఇంట్లో ఉన్న మహిళను నమ్మించాడు. బెడ్రూమ్లోకి అడుగుపెట్టి అకస్మాత్తుగా మహిళ�
ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) 86వ స్నాతకోత్సవానికి టాటా మోమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు ఆ సంస్థ ప్రకటించిం�
Fire At Income Tax Office | ఆదాయపు పన్ను కార్యాలయం భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బేస్మెంట్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు.
Mumbai : ముంబైలో దారుణం జరిగింది. ఒక ఇండియన్ నేవీ అధికారి, అతడి కుటుంబం శనివారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతుల్లో దంపతులతోపాటు వారి ఇద్దరు పసి పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటన ఆగష్టు 15, శనివారం రాత్రి ముంబై, క�
జహీరాబాద్, ఆగస్టు 12 : సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల గుండా వెళ్లే 65వ జాతీయ రహదారి అయిన హైదరాబాద్-ముంబై రోడ్డు మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుం
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముత్యాలమ్మవాడకు చెందిన ఎనగందుల శశాంక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) ముంబైలో మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండిజైన్) కోర్సులో దేశవ్యాప్తంగ�
Mohan Bhagwat | నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు లేదా దేశద్రోహులు కారని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘జెన్ జెడ్’ మన వాళ్లని, వారు నిరసన తెలుపుతుంటే వార�
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే మరోసారి తన మాతృత్వ అనుభూతులను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం రెండోసారి గర్భవతిగా ఉన్న దీపిక, షూటింగ్లకు కొంత విరామం
ముంబైలోని సిద్ధి వినాయక గుడి నుంచి ఏటా రూ.18 కోట్ల విరాళాల చోరీ జరుగుతున్నదని మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు.