Abu Salem : 1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు, మాఫియా డాన్గా పిలిచే అబూసలేంకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడు దాఖలు చేసిన ఎమర్జెన్సీ పెరోల్ పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.
ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేపై ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామైంది. వేలాది వాహనాలు సుమారు 20 కి.మీ మేర నిలిచిపోయాయి. వందలాది మంది హైవేపై చిక్కుకుపోయారు. మహిళలు, పిల్లలు, ఇతరులు రాత్రం
షోలాపూర్ మేయర్గా తెలుగు వ్యక్తి వినాయక్ రామకృష్ణ కొండ్యాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 102 మంది సభ్యుల్లో బీజేపీకి చెందినవారు 81 మంది గెలుపొందారు. ఈ క్రమంలో 12వ వార్డు కార్పొరేటర్ వినాయక్ రామకృష్ణను మేయ�
Rohit Shetty | బాలీవుడ్లో మరోసారి అండర్ వరల్డ్ భయం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య అనంతరం ఇప్పటికీ పరిశ్రమలో ఉద్రిక్తత నెలకొన్న వేళ, తాజాగా ప్రముఖ
Rohit Shetty |ముంబై నగరంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. జుహూ ప్రాంతంలో ఉన్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ షెట్టి నివాసం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్టు సమాచారం.
Cab Driver | అర కిలో మీటరు దూరం కూడా లేని గమ్యానికి ఒక విదేశీ పర్యాటకురాలి నుంచి క్యాబ్ డ్రైవర్ రూ.18 వేలు వసూలు చేసి దారుణంగా మోసగించాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎక్స్లో వెల్లడించింది.
Mumbai flyover : దేశీయ ఇంజనీరింగ్ లోపానికి ఈ ఫ్లైఓవర్ ఒక నిదర్శనం. ఎక్కడైనా రెండు లేన్లుగా ఉన్న రహదారి నాలుగు లేన్లుగా మారితే ప్రయాణం సులభంగా ఉంటుంది. కానీ, నాలుగు లేన్ల దారి కాస్తా రెండు లేన్లుగా మారితే ఎంతో ఇబ్బం�
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ జట్టు నాకౌట్కు వెళ్లే అవకాశాలు మూసుకుపోయినట్టే! ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా సొంతగడ్డపై ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో దారుణ పరాభవానికి గురైంది.
Professor Stabbed At Station | లోకల్ ట్రైన్లో ప్రయాణించిన ప్రొఫెసర్, ఒక ప్రయాణికుడి మధ్య గొడవ జరిగింది. ఆ రైలు స్టేషన్ చేరుకోగా దిగేటప్పుడు కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ప్రొఫెసర్ను కత్తితో ప
ముంబైతో ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ ఎదురీదుతున్నది. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో విఫలమైన హైదరాబాద్ భారీ ఓటమికి చేరువలో ఉంది.
Manoj Tiwari : బీజేపీ ఎంపీ, నటుడు మనోజ్ తివారీకి చెందిన ముంబైలోని ఇంట్లో దొంగతనం జరిగింది. గతంలో ఆ ఇంట్లో పని చేసిన మాజీ పనిమనిషి ఒకరు ఈ చోరీకి పాల్పడ్డట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది.
Mumbai : మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై పోలీసుల కోసం ఇండ్లను భారీ స్థాయిలో నిర్మాణం, అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఏకంగా ముంబై పోలీసుల కోసం 45,000 ఇండ్ల నిర్మాణం