భారీ వర్షాల కారణంగా ముంబైలో మోనో రైలు మొరాయించింది. ట్రాక్పై నిలిచిపోయింది. మంగళవారం భారీ వర్షం కారణంగా విద్యుత్తు సరఫరా సమస్య ఏర్పడి ఎత్తుగా ఉన్న ఎలివేటెడ్ ట్రాక్పై ప్రయాణిస్తున్న మోనో రైలు చెంబూర�
Team India: ఆసియా కప్ కోసం టీమిండియా ప్లేయర్లను ఎంపిక చేయనున్నారు. దీని కోసం ఇవాళ ముంబైలో సెలక్షన్ కమిటి మీటింగ్ జరుగుతోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ మీటింగ్లో �
Flight operations hit in Mumbai | ముంబైలో శనివారం భారీగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 350కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. రెండు విమానాలను దారి మళ�
Mumbai Rains | మహారాష్ట్ర ముంబై (Mumbai)ని భారీ వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది.
Buchin Babu Tournament : ఐపీఎల్ 18వ సీజన్లో మెరుపు బ్యాటింగ్తో అలరించిన ఆయుష్ మాత్రే (Ayush Mhatre) భావి కెప్టెన్గా ఎదుగుతున్నాడు. ఈసారి ఈ చిచ్చరపిడుగు ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరించన్నాడు.
Dahi Handi | ఈ నెల 16న శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పెరుగు కుండను పగులగొడుతారు. శ్రీకృష్ణుడు పెరుగు, వెన్నలను దొంగిలించి తినేవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పెర�
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారాడు. పుష్ప చిత్రంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆయనకి దేవ విదేశాలలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ముంబై విమానాశ్ర�
క్యూఆర్ కోడ్ చెల్లింపులను తనకు అనుకూలంగా మలచుకున్న యూపీకి చెందిన ఒక మోసగాడు ముంబైలోని వ్యాపారులను లక్షలాది రూపాయలకు టోకరా వేశాడు. చివరికి ఒక వ్యాపారి గమనికతో ఈ మోసం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం&ఖార
ఆధునిక సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పలు ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొనేందుకు గాను మెస్సీ భారత్కు రానున్నాడని సమాచారం.
సుమారు 17 ఏండ్ల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్ట్నెంట్ క�
MNS Assaults Coaching Centre Head | రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబైలోని ఒక కోచింగ్ సెంటర్ అధిపతిని ఆ పార్టీ గూండాలు కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ