Service Charge | భోజన బిల్లులో సర్వీస్ చార్జీని వసూలు చేసిన ముంబైలోని ఒక రెస్టారెంట్కు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ రూ.50,000 జరిమానా విధించింది. బోరా రెస్టారెంట్ను నిర్వహిస్తున్న చైనా గేట్ రెస్టారె
Woman chops off Lover private parts | న్యూఇయర్ సెలబ్రేషన్ కోసం ఒక మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ ప్రియుడి ప్రైవేట్ భాగాలను కత్తితో కోస�
2027, ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాద�
ముంబయి నగరంలో ఓ బస్సును రివర్స్ చేస్తుండగా అది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు పాదచారులు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి నగరంలోని భాందూ�
Digital Arrest: సీజేఐ చంద్రచూడ్ అని చెప్పి ఓ సైబర్ నేరస్థుడు ఓ మహిళను డిజిటల్ అరెస్ట్ చేశారు. దీంతో ఆ ముంబై మహిళ రూ.3.71 కోట్లు కోల్పోయింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Air India | ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, ముంబై నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ విమాన సర్వీసులను నిలివేసింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి నాన్ స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్త�
BJP MLA slaps auto driver | ఒక ఆటో డ్రైవర్పై బీజేపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. అతడితో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో ఆటో డ్రైవర్ చెంపపై కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బీజేపీ ఎమ్మెల్�
Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి కష్టాలు కొనసాగుతున్నాయి. నటికి చెందిన ప్రముఖ రెస్టారెంట్ బాస్టియన్పై బెంగళూరులో కేసు నమోదైన విషయం తెలిసిందే. అనుమతించిన సమయం కంటే ఎక్కువసేపు కార్యకలాపాలు నిర్వహి�
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. తమ తొలి మ్యాచ్లో ముంబైని చిత్తు చేసిన హైదరాబాద్ మలిపోరులో రాజస్థాన్ భరతం పట్టింది.
Lionel Messi | అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తన 'గోట్ టూర్'లో భాగంగా ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ముంబైలో అడుగుపెట్టాడు. నగరంలో ఓ హోటల్లో రెస్ట్ తీసుకున్న మెస్సీ.. కొద్దిసేపటి క్రితమే వాంఖడే స్టే�
Lionel Messi : 'గోట్ ఇండియా టూర్'లో లియోనల్ మెస్సీ(Lionel Messi) భారత్లోని ప్రధాన నగరాల్లో సందడి చేస్తున్నాడు. మూడు రోజుల పర్యటన కోసం విచ్చేసిన అర్జెంటీనా స్టార్ తన బృందంతో కలిసి ఆదివారం ముంబై (Mumbai)లో వాలిపోయాడు.