Salman Khan: సల్మాన్ ఖాన్ సహనాన్ని కోల్పోయారు. ఫోటోగ్రాఫర్లపై ఆయన తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. అరవై ఏళ్లు వచ్చాయని, కానీ పోరాటం చేయడం తాను మరవలేదన్నారు. ఆస్పత్రి వద్ద కూడా ఫోటోగ్రాఫర్లు
ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపైన పాల్ఘర్ జిల్లాలోని ధనీవారీ సమీపంలో సోమవారం ఒక వివాహ నిశ్చితార్థానికి ప్రయాణికులతో వెళుతున్న టెంపో ను ఎదురుగా వస్తున్న కంటెయినర్ ట్రక్కు ఢీ కొన్నది.
అహ్మదాబాద్-ముంబై మధ్య నడవనున్న భారతదేశపు ప్రతిపాదిత బుల్లెట్ రైలు తొలి రూపాన్ని(ఫస్ట్ లుక్) న్యూఢిల్లీలోని రైల్వే శాఖ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
Bullet Train : ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
అగ్ర హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ గప్చుప్గా ముంబైలో షూటింగ్ని కానిచ్చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘రాకా’ చిత్రం పానిండియా స్థాయిలో రూపొందుతున్న విషయం తెలిసిందే. దీపికా పదుకోన్ కథాన�
Mumbai : ముంబైలోని ప్రతి వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సెలబ్రిటీ ఔట్లెట్స్, ఫైవ్ స్టార్ హోటళ్లు వంటివి అన్నింటికీ మరాఠీ సైన్బోర్డులు తప్పనిసరిగా ఉండాలని ముంబై డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడి హెచ్చరించారు.
Peddi | టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్న పెద్ది సినిమా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ట్రైలర్ను ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ద్వారా విడు�
నిరంతరం సమాజ సేవ చేస్తున్న ‘స్ట్రీట్ కాజ్' అనే ఎన్జీవోకు ఇచ్చిన మాట ప్రకారం తనవంతుగా రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు.
machete stuck in Man’s head | వైరి వర్గంతో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తిపై కొడవలితో దాడి జరిగింది. ఆ కొడవలి అతడి తలలో దిగింది. ఆ వ్యక్తి అలాగే ఆసుపత్రికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Mumbai watermelon : ముంబైలో ఇటీవల బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంలో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
Dhanush | ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్లో చెన్నై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ �
Uttar Pradesh : తన భర్తకు ఇతర పురుషులతో వివాహేతర, అసహజ సంబంధాలున్నాయని, అలాగే, అతడు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముంబైలో రూ.1745 కోట్ల విలువైన కొకైన్ను ఎన్సీబీ సీజ్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా ప్లాన్ను ఎన్సీబీ సమర్థంగా ఛేదించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం కొనియాడారు.