Mumbai watermelon : ముంబైలో ఇటీవల బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంలో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
Dhanush | ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్లో చెన్నై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ �
Uttar Pradesh : తన భర్తకు ఇతర పురుషులతో వివాహేతర, అసహజ సంబంధాలున్నాయని, అలాగే, అతడు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముంబైలో రూ.1745 కోట్ల విలువైన కొకైన్ను ఎన్సీబీ సీజ్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా ప్లాన్ను ఎన్సీబీ సమర్థంగా ఛేదించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం కొనియాడారు.
Watermelon Deaths : ఇటీవల మహారాష్ట్ర రాజధాని ముంబైలో బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.
Cocaine seaze | ముంబైలో (Mumbai) లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఛేదించింది. ఆ ముఠా నుంచి రూ.1,745 కోట్ల విలువైన కొకైన్ను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah) ఎక్
ముంబై నగరాన్ని ఆనుకొని ఉన్న థానె జిల్లాలో పహల్గాం తరహా దాడి జరిగింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి మంగళవారం ఇద్దరు సెక్యూరిటీ గార్డులను వారి మతం ఏమిటో అడిగి ఆపై కత్తితో పొడిచినట్టు పోలీసు�
తెలంగాణలో మళ్లీ ముంబై, దుబాయి వలసలే దిక్కయ్యేలా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో నంబర్వన్గా ఉన్న తెలంగాణను నిరుద్యోగంలో నంబర్వన్గ
రాత్రి భోజనంలో బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ముంబై పైధోనియా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపి�
family ate biryani, watermelon.. dies | ఒక కుటుంబం తమ బంధువులను ఇంటికి పిలిచి బిర్యానీతో విందు ఆరగించారు. ఆ తర్వాత పుచ్చకాయ తిన్నారు. ఆ రాత్రివేళ తీవ్ర అస్వస్థతకు గురైన ఆ కుటుంబంలోని నలుగురు ఆసుపత్రి పాలై మరణించారు.
Iran Consulate: ఇండియాను నరకంతో పోల్చిన ట్రంప్కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ముంబైలో ఉన్న ఆ దేశ కౌన్సులేట్ ఇవాళ తన ఎక్స్లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇండియాను విజిట్ చేస్తే.. పిచ్చివాగుడు తగ్గుతుందని ఇరాన్ పేర
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రధాన రోడ్డులో రాజకీయ ర్యాలీ నిర్వహించి భారీ ట్రాఫిక్ జామ్ను సృష్టించిన మహారాష్ట్ర బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్పై ఓ సామాన్య మహిళ విరుచుకుపడడం సంచలనం సృష్టించింది.