జహీరాబాద్, ఆగస్టు 12 : సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల గుండా వెళ్లే 65వ జాతీయ రహదారి అయిన హైదరాబాద్-ముంబై రోడ్డు మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుం
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముత్యాలమ్మవాడకు చెందిన ఎనగందుల శశాంక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) ముంబైలో మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండిజైన్) కోర్సులో దేశవ్యాప్తంగ�
Mohan Bhagwat | నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు లేదా దేశద్రోహులు కారని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘జెన్ జెడ్’ మన వాళ్లని, వారు నిరసన తెలుపుతుంటే వార�
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే మరోసారి తన మాతృత్వ అనుభూతులను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం రెండోసారి గర్భవతిగా ఉన్న దీపిక, షూటింగ్లకు కొంత విరామం
ముంబైలోని సిద్ధి వినాయక గుడి నుంచి ఏటా రూ.18 కోట్ల విరాళాల చోరీ జరుగుతున్నదని మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు.
ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) 86వ స్నాతకోత్సవాన్ని ఆకస్మికంగా వాయిదా వేశారు. ఆగస్టు 2న జరగాల్సిన ఈ వేడుకకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్�
IndiGo Flight: ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానం ఇవాళ గుజరాత్లోని రాజ్కోట్లో ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేసింది. విమాన సిబ్బంది కార్గో ప్రాంతంలో పొగను గుర్తించినట్లు తెలిసింది. ఆ విమానంలో 194 మంది ప్ర�
traffic jam : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై-గుజరాత్ హైవేపై 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా వర్షాలు గుజరాత్, మహారా
బుధవారం ముంబై శివాజీ పార్క్ వద్ద నిరసనల్లో ఒక సామాన్య మహిళ చూపిన ధైర్యం, ధిక్కార స్వరం దేశం యావత్తు చూసింది. అక్కడ విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ వ్యాన్లో తీసుకెళ్తుండగా..ఆ వ్యాన్ ముందుకు వెళ్లకు�
Uddhav, Raj Thackeray | నీట్ వివాదంపై జూలై 26న ఉమ్మడిగా నిరసన ర్యాలీ చేపడతామని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రకటించారు. తమ శాంతియుత నిరసనను భగ్నం చేస�
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇటీవల ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో విజయవంతంగా భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ను ప్రపంచ ప్రఖ్యాత ఆర