Raj Thackeray | ప్రమాదాల్లో ఇద్దరు మరణించడం పట్ల బీజేపీ ముంబై అధ్యక్షుడు అమిత్ సతమ్ నవ్వుతున్న వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే దీనిపై స్పందించారు. సీఎం దేవే�
Mumbai rains : మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా ముంబైలో భారీ వర్షం కారణంగా ఒక వ్యక్తి మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ముంబైలోని చండివలి ఏ�
Tamannah | మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అందమైన క్షణాలను అభిమానులతో ప
Heavy rains in Mumbai | మహారాష్ట్రను(Maharastra) భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు(Heavy rains) ముంబై నగరంలోని(Mumbai,) పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Mumbai school bus : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం జరిగింది. స్కూల్ బస్సుపై ఒక పెద్ద చెట్టు కూలడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలోని చెంబూర్లో మంగళవారం మధ్యాహ్నం 2.50 గం
Andheri Subway | మహారాష్ట్ర రాజధాని ముంబై( Mumbai) రాజధానిని వర్షాలు(Heavy rains) ముంచెత్తు తున్నాయి. ముంబైతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.
ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న వారికి రహస్యంగా విషపు గుళికలు పంపిణీ చేసి, పెద్ద ఎత్తున ప్రజలను చంపేందుకు పన్నిన కుట్రను ముంబై పోలీసులు భగ్నం చేశారు.
Mumbai : ముంబైలో మొహర్రం సందర్భంగా భారీ కుట్ర బయటపడింది. పూనేకు చెందిన ఒక వ్యక్తి నుంచి దాదాపు 14,900 ఎలుకల మందు గుళికల్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్లు పూర్తి విషపూరితమైనవి. శుక్రవారం నింద
ముంబైలో అత్యంత దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజల జీవనం ఎంత దయనీయంగా ఉందో చూపెడుతున్నాయి. వెర్సోవా బీచ్లో రాత్రిపూట వందలాది మంది కుటుంబాలు సహా పడ�
ముంబై మహానగరంలో నీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. మునుపెన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడటంతో నగరంలో కారు వాష్పై నిషేధం విధించారు. నగరంలో ఎవరైనా నీటిని వృథా చేసినా, దుర్వినియోగం చేసినా.. కఠినమైన జరిమా�
Mumbai : మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగింది. వాహనదారులపైకి ప్రభుత్వ బస్సు దూసుకెళ్లడంతో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ముంబై నగరంలోని దాదార్ ఏరియా, ప్లాజా సిని�
Scandinavian Airlines | సుమారు 17 ఏళ్ల విరామం తర్వాత స్కాండినేవియన్ ఎయిర్లైన్స్కు చెందిన తొలి విమానం భారత్కు ప్రయాణమైంది. ముంబైలో వెల్కమ్ ల్యాండింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆ విమానం మధ్యలోనే యూ టర్న్ �
ముంబైకర్లు తెగ ఇష్టపడి తినేవాటిలో వడపావ్ ఒకటి. అందులోనూ ముంబయిలోని ‘అశోక వడపావ్' దగ్గర తినాలని ఉవ్విళ్లూరుతారు. అంత బాగుంటుందక్కడ! ఎంత బాగుంటుందంటే... టేస్ట్ అట్లాస్ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే �