సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్తో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మంత్ర�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందడంతో మార్పు వచ్చిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ అన్నారు.
గతంలో సాగు నీరు లేక సాగు సాగిలపడిందని.. నేడు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం జలకళను సంతరించుకున్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉ�
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని 84 గ్రామాల అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన 111 జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ చుట్టుపకల ప్రాంతాల అభివృద్ధికి గుదిబండగా మారిన జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు 84 గ్రామాల ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు.
మర్పల్లి రైల్వేస్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ స్టాప్ ఏర్పాటుకు చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే అధికారులను కలిసి విన్నవించడంతో ఈ నెల 9 నుంచి బీదర్-హైదరాబాద్ ఎక్స�
సమాజాన్ని జాగృతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నా రు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు అండగా ఉం టూ, వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు.
స్థానిక ప్రజల కోరిక మేరకు నవాంద్గీ(బషీరాబాద్) రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ను కలిసి వినతిప�
నూతన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ అంతే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సంబురాల్లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన మినీ ప్లీనరీలు విజయవంతం కా�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంన్ని ఒక విజన్తో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మహేశ్వరానికి రావాల్సిన ఐటీ, ఐఆర్ కంపెనీని ఎందుకు రద్దు చేశారో బీజేపీ నేతలు తెలుప
ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో అన్ని పండుగలకు ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు.
రక్షణ చర్యల్లో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. చేవెళ్ల, నందిగామ మండల కేంద్రాల్లో నిర్మించిన పోలీస్స్టేషన్ నూతన భవనాలను బుధవార�
జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణం గురువారం కనుల పండువగా జరిగింది. ఎంపీ రంజిత్రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో న్విహించిన కల్యాణాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్నగర్