తెలంగాణ సహా దేశవ్యాప్తంగా యూరియా సమస్యతో రైతాంగం అవస్థ పడుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నిలదీశారు. లోక్సభలో శుక్రవారం ఆయన యూరి యా సమస్యను లేవనెత్తి, ఎన�
స్మార్ట్సిటీ పనులను పూర్తి చేయడానికి 2024 జూన్ వరకు గడువు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ నేత స్మార్ట్సిటీ పనులు, నిధుల వినియోగంపై అడిగిన ప్రశ�
వికారాబాద్ రైల్వే వంతెన నిర్మాణం కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖత తెలిపినా.. స్థానికులతో కాస్త్త ఇబ్బందులు తలెత్తడంతో జాప్యం జరుగుతూ వస్తున్�
నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూ రు చేయడం అభినందనీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. మంత్రి సబిత�
రం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మండల పరిధిలోని సిద్దులూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
దేశం గర్వించే స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చామని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.
మూసీ వెంట మంచిరేవుల నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర రూ. 10 వేల కోట్లతో ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణ ముద్దుబిడ్డ, సినీనటుడు దివంగత డాక్టర్ ప్రభాకర్రెడ్డి తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రభాకర్రెడ్డి జయంతిని పు�
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న తెలంగాణ ముద్దుబిడ్డగా సినీనటుడు దివంగత డాక్టర్ ప్రభాకర్రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్�
రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 33/11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ 48 గంటల్లోనే కార్యరూపం దాల్చింది. సోమవారం హరితోత్సవంలో ఆయన ఈ హామీ ఇవ్వడంతో సబ్స్టేషన్ ఏర్పాటుకు 24 గంటల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు పచ్చదనం, అభివృద్ధిలో మెరుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్య�
బీఆర్ఎస్ (BRS) ములుగు (Mulugu) జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ (Kusuma Jagadish) భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులర్పించారు.