బీఆర్ఎస్తోనే యు వతకు మంచి భవిత అని, యువత అనుకుంటే దేనినైనా సాధించవచ్చని చేవెళ్ల ఎంపీ రం జిత్ రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బర్కల రాంరెడ్డి ఫాంహౌస్లో బీఆర
కొడంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది చిట్లపల్లి
మధుసూదన్రెడ్డి బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న మంత్రి మహేందర్రెడ్డి
యువత సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గర్జన కార్యక్రమ�
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ను భారీ మెజారిటీతో గె లిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి కోరారు.
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ను భారీ మెజారిటీతో గె లిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి కోరారు.
చేవెళ్ల నియోజవర్గంలో బీఆర్ఎస్కు తిరుగు లేదు.. ప్రతి పక్షాలకు చోటు లేదని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ గూటికి చేరడం మంచి నిర్ణయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత�
మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన బీజేపీ నాయకులు మాజీ సర్పంచ్ ఏనుగు జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గెలుపు ఖాయమన�
సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. ఆయనకు దీటుగా కాంగ్రెస్ పార్టీలో ఎవ రూ లేరు. ఆ పార్టీ మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా మహిళల పేరుతో నే ఆరంభిస్తున్
తెలంగాణలో ఇంకా 20 ఏండ్ల దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండ టం ఖాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని సంకెపల్లిగూడ గ్రామానికి చె�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని భూగర్భ వనరులు, గనులు, సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రె
భవిష్యత్తు మనదేనని.. ఎవరూ నిరుత్సాహపడొద్ద ని మంత్రి కేటీఆర్ అన్నా రు. ఆదివారం మండలంలోని పెద్దమంగళారం గ్రా మానికి చెందిన మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి�
‘బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థుల విజయం ఖాయమని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస
రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొంటూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు అవసరమైన ప్రచారాన
గులాబీ కండువా మన గుండె నిండా ఉందని, ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ వివరించాలని చేవెళ్ల ఎంపీ, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి రంజిత్రెడ్డి సూచించారు.