ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కేటీఆర్ సహకారంతో షాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చ
ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చాకలి రవి ఇటీవల మృతిచెందగా ఆయన �
గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. రెండేండ్ల పాటు కురిసిన వర్షాలు, పంచాయతీరాజ్ రోడ్ల మీద సామర్థ్యానికి మించిన భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రోడ్లపై గుంతలు పడడంతో ప్రయాణం నరకయాతనగా మ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దాతాపూర్, ముబారక్పూర్, గుల్లగూడ, నరేగూడ గ్రామ పంచాయతీల నూతన భవనాలను బుధవారం స్థానిక �
పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు నయా జోష్తో సిద్ధం కావాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని బృందావన్ గార్డెన్ల, పూడూరులలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల ము
నేటి యువత స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని ఎంపీ రంజిత్రెడ్డి, రాష్ట్ర శాసన సభాధిపతి గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. చేవెళ్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానం�
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ కార్యకర్తలోనూ తనను చూసుకున్నానని, శ్రేణులు సైతం తానే అభ్యర్థిగా కృషి చేయడం వల్లే అధిక మెజార్టీతో మూడోసారి గెలుపు తనకు లభించిందని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ �
పరిగి పట్టణ శివారులో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇస్తేమా జరుగనున్నది. ఈ కార్యక్రమ నిర్వహణకు పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్నగర్ సమీపంలో 280 ఎకరాల్లో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున�
బీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నది. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల�
లోక్సభ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ పరిధిలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే�
కులకచర్ల మండలంలో 36 గ్రామపంచాయతీలుండగా.. కేవలం 47 కేంద్రాలున్నాయి. దీంతో స్థానిక ఓటర్లు అవస్థ పడటాన్ని ఎంపీ రంజిత్రెడ్డి గమనించారు. ఎంపీ సూచన మేరకు ఎంపీ ఆఫీసు సిబ్బంది కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీస�