రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. నియోజకర్గ పరిధిలోని కిస్మత్ఫూర్, బైరాగిగూడలోని అభ్యుదయ నగర్కాలనీ,
అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని మలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు బీటీ, సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ�
బీజేపీ నుంచి స్వయంగా మోదీ పోటీ చేసినా చేవెళ్లలో గెలిచేది బీఆర్ఎస్సేనని, తానే బరిలో ఉంటానని ఎంపీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ సర్కార్ నిరుపేదలకు సొంతిండ్లను కానుకగా ఇవ్వగా.. లబ్ధిదారుల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా లాగిస్తున్న పేదల కుటుంబాలు
రైతు బంధు, రైతు భీమాతో సీఎం కేసీఆర్ అన్నదాతల గుండెల్లో గూడు కట్టుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని చెప్పారు.
భూ నిర్వాసితులకు తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందని మంత్రులు పట్లోళ్ల సబితారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి అన్నారు. షాబాద్ మండలంలోని సీతారాంపూర్ పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన 335 మంది కౌలు రైతులకు శనివ�
వికారాబాద్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. నేడు సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కాలేజీకి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అనంతగిరిలోని మెడికల్ కాలేజీ లెక్చరర్ హాల్-2 భవనాన్ని రాష్ట్�
ఫిలింనగర్లో గ్యాస్ లీకేజీ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ సైతం చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. సోమవారం తెల్లవారుజామున ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని మహాత్మాగాంధీనగర్ బస్త
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 24 మంది సభ్యులతో నూతన పాలక మండలిని నియమించింది. ఇందులో తెలంగాణకు అవకాశం కల్పించింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డిని పాలక మండలి సభ్యురాలిగా నియమించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన పాలకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 24 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ఏర్పాటుచేసింది. మండలిలో ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినవారు సభ్య�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని, అందుకే రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు పే�
ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య రథాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో తన సొంత నిధులతో ఆరోగ్య రథాన్న