ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామ శివారులోని మూసి వాగ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా వట్టెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, పరిగి, వికారాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డ�
బెంగళూరు హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎట్టకేలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించినట్టు తెలిసింది. కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. శంషాబాద్లోని సిద్ధ
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మకమైన పహాడీషరీఫ్ దర్గా 757వ హజరత్ బాబా షర్ఫుద్దీన్ దర్గా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు కుల, మతా�
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల భవితవ్యం పాలమూరు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేంద�
మహబూబ్నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల భవితవ్యం పాలమూరు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేంద�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కనుల పండువగా జరిగాయి. శైవ క్షేత్రాలు వేకువ జాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. ‘ఓం నమః శివాయ, హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయా
పండుగ రోజు కోట్పల్లి ప్రాజెక్టుకు కుటుంబ సమేతంగా విహారయాత్ర కోసం వెళ్లి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు సోమవారం యువకులు లోకేశ్, వెంకటేశ్, జగదీశ్, రాజేశ్ ప్రాజెక్టులో మునిగి మృతిచెందిన విషయం తెలిసిందే.