ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఎన్కేపల్లి గ్రామానికి చెందిన ఎన్.రాములు కాలు విరిగిపోవడంతో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి �
చేవెళ్ల బస్టాండ్ విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం చేవెళ్లలోని బస్టాండ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న మినీ స్టేడియాన్ని నా�
బీమా, మంజీర, పెన్గంగ-వార్ధా, తుంగభద్ర, వైన్గంగ-ప్రాణహిత నదులపై నేషనల్ వాటర్వే ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తన నిస్సహాయతను వ్యక్తం చేసింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) యాప్లో మరిన్ని భాషలను చేర్చాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tribal Reservation | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణను మరోసారి మోసం చేసింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు కుదరదు అని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కేసులు పరిష్కారం అయిన
గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సీఎం కేసీఆర్ సుపరిపాలనకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలూ జై కొడుతున్నారు. పార్టీలకతీతంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వైపే మేము సైతమంటూ అధికార పార్టీలో చేరుతున్నారు.
MP Ranjith Reddy | నగరంలోని మాదాపూర్ హెటెక్స్లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను చేవెళ్ల ఎంపీ
MP Ranjith Reddy | ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా �
Gaddar | దళిత, గిరిజన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంపై చేసే యుద్ధంలో తానూ సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు. పార్లమెంట్కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్�