ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని, విభజన హామీలను కేంద్రం విస్మరించకుండా చట్టాన్ని సవరించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై బడ్జెట్
చేవెళ్ల రూరల్ : గ్రామాలకు అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నామని ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. గొల్లగూడ, ఎంకేపల్లి, ఈర్లపల్లి గ్రామాలకు సీసీరోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ ప
అత్తాపూర్ : హైదర్గూడ హిందు స్మశానటికకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని మూసీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే సుదీర్రెడ్డి హమీ ఇచ్చారు. మంగళవారం అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడ మూసీ వద్ద స్�
మణికొండ : నగర శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడమే రాష్ట్ర సర్కారు ప్రధాన ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోన�
మాదాపూర్ : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ. 404.71 కోట్లతో ఎస్టీ
మాదాపూర్ : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నారని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్ర�
శేరిలింగంపల్లి : అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర�
పరిగి : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి సతీమణి స�
Chevella MP | కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగిపోతున్నాయి. తాజాగా చేవెళ్ల లోక్ సభ సభ్యుడు జి రంజిత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
మొయినాబాద్ : ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవడానికి విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న కేజీరెడ
కొట్పల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బర్వాద్ గ్రామంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుక�
వికారాబాద్ : వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 16మంది ప్రయాణిస్తున్న వ్యాన్ బుధవారం తెల్లవారు జామున తోల్కట్ట వద్ద ప్రమాదానికి గురైన సంఘటన పాఠకులకు తెలిసిందే. గాయపడ్డ వారిని హైదరాబాద్లో�
కొడంగల్ : ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న ఢీ13 సీజన్లో మండలంలోని టేకల్కోడ్ గ్రామానికి చెందిన మహేశ్ కూతురు కావ్యశ్రీని శుక్రవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సన్మానించి అభినందించారు. ఢీ13 కింగ్స్
ఫామ్ ఆయిల్ పంటలు పండిస్తే రైతులకు అధిక ఆదాయం చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి వికారాబాద్ : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకొనేలా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చేవెళ�