ఎంపీ రంజిత్రెడ్డి | అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను, అంకురాలను దేశంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని చేవెళ్ల లోకసభ ఎంపీ డాక్టర్ గ�
చేవెళ్ల టౌన్ : మన ఆరోగ్యశ్రీ పథకాన్ని చూసే కేంద్రం అయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చేవెళ్లలోని
ఎంపీ రంజిత్ రెడ్డి | రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
మాదాపూర్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జెమ్ మోటార్ అధినేత రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనాన్ని శుక్రవారం రాత్రి మాదాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెవెళ్�
మంత్రి సత్యవతి | గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆమెను మంత్రుల నివాసంలో కలిసి శుభాకాంక
మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని ఆహ్వన కమిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్ల పనులను పరిశీలిస్తున్న�
చేవెళ్ల రూరల్ : విజయ దశమి పండుగను పురస్కరించుకుని ఎంపీ రంజిత్రెడ్డికి పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్�
మాదాపూర్ : టీఆర్ఎస్ పార్టీ సమర్థతను, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్య దక్షతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.