చేవెళ్ల టౌన్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజీత్రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకుని పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నేతలు ఎంపీ రంజి�
బంట్వారం : ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని ఎంపీ రంజీత్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని యాచారంలో గత కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న బిచ్చిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబాన్నిపరా
శంషాబాద్ రూరల్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ ఆదివారం శంషాబాద్ మండల పరిధి మదన్పల్లి గ్రామంలోని దర్గా వద్ద (న్యాస్) వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రె
పిల్లల విద్యా ఖర్చులను భరిస్తాం ఎంపీ రంజీత్రెడ్డి బంట్వారం : మండల పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన యువ రైతు అప్పుల బాధతో ఆత్మ హత్య చేసుకున్న బిచ్చిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని, పిల్లల విద్యా ఖర్చు�
కొండాపూర్ : గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్శశిథరూర్ పేర్కొన్నారు. బుధవారం ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ �
ఎంపీలు సంతోశ్కుమార్, రంజిత్రెడ్డి అత్తాపూర్లో కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం బండ్లగూడ, సెప్టెంబర్ 1: డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీలు సంతోశ్కుమార్, రంజ�
బండ్లగూడ : డయాగ్నోస్టిక్ సెంటర్లు తక్కువ ఖర్చుతో పరీక్షలు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎంపీలు సంతోషకుమార్, రంజిత్రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం అత్తాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కనె�
కందుకూరు : కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాక మహోత్సవానికి జిల్లాకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరవ్వడంతో సందడి నెలకొంది. బుధవారం జరిగిన కార్యక్రమానికి చ�
కందుకూరు : నేటి ఆధునిక ప్రపంచంలో దూరాలోచనలకు దూరంగా ఉండి నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో జరిగిన
కందుకూరు: సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు కందుకూరు మండలంలోని బాచుపల్లి గ్రామంలో నాభిశిలా పోతులింగ బోడ్రాయి పునః ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ క�
చేవెళ్ల టౌన్ : గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎరవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎం�
బడంగ్పేట: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో ఉన్న శ్రీసూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ చైర్మన్ రెడ్డిగల్ల రత్నం ఎంపీ ని ఘనంగా �