కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనందర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.
మాజీ మంత్రి చందూలాల్| మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద ఫార్మాసిటీ చక్కటి పరిహారం, ఇంటికో ఉద్యోగం ఎకరానికి రూ.16 లక్షలు, 121 గజాల ప్లాట్ ఇచ్చిన ప్లాట్లలో రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు 1400 ఎకరాల్లో నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు మెగా వెంచర్�
న్యూఢిల్లీ: దేశంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ఎంతో అవసరమని, హైదరాబాద్లో కూడా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. ఎస�