MLC Kavitha | నిజామాబాద్ : తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు 24 గంటల పాటు సమయం ఇస్తున్నానని, ఆ లోగా ఆరోపణలలో రుజువు చేయకపోతే పులాంగు చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని బీఆర్�
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. రాజధాని కట్టుకోవడం చేతకాని వాళ్లు, తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్న�
అధికారంలోకి వస్తాం.. రాష్ట్రంలో మేమే ప్రత్నామ్నాయం’ అంటూ బీరాలు పలికిన బీజేపీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీజేపీలోని ఒక్కో నేత అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు.
డిచ్పల్లిలోని రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్టేషన్ గుండా హైదరాబాద్, ముంబైకి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్కు అవతలి పక్క�
Y Satish Reddy | సోషల్ మీడియా( Social Media ) కేసుకే భయపడి కోర్టుకెళ్లిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్( Dharmapuri Arvind ) కు.. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత( Kavitha )పై విమర్శలు చేసే అర్హత లేదని రెడ్ కో చైర్మన్ వై. �
Bandi Sanjay | బీజేపీలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా పేలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నిలువునా చీలిపోతున్నది. వాస్తవానికి బండి సంజయ్ప�