వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట శుక్రవారం ఆ పార్టీకి చెందిన జగిత్యాల నాయకులు, కార్యకర్తలు �
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన బీజేపీ నాయకులు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి ఫిర్య
ప్రస్తుత సీజన్లో పసుపు ధర ఆశాజనకంగా ఉన్నదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గిస్తే సహించబోమని హెచ్చరించారు. సోమవారం ఆయన అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర�
CM KCR | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మేలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన బీజేపీ పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేశ్ మరో నలుగురు అనుచరులతో కలిసి గురువారం రాత్రి తన పక్కింటి వారిపై దాడికి దిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతున్నది.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు వెంటాడుతున్నది. సరిగ్గా మూడేండ్ల క్రితం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారని నిజామాబాద్ నాలుగో ట
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. బీజేపీ నిరుద్యోగ దీక్షలో అరవింద్ మాట్లాడుతూ ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా..
బీఆర్ఎస్ కు పోటీనే లేదని, కేసీఆర్కు ఎవరూ సాటిరారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమ సీఎం అభ్యర్ధి కేసీఆర్ అని... మరి మీ పార్టీలకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించారు.
MP Arvind | మరోసారి నోరు జారిన బీజేపీ ఎంపీ అర్వింద్నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోమారు నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కుల కులాన్ని తక్కువ చేసి అవమానించారు. వారి వేషధారణన
MP Arvind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి బీజేపీని కాపాడాలంటూ సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. అధిష్ఠానానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై సొంత జిల్లా నేతలు తిరుగుబాటు చేశారు. ఆర్మూర్, బాలొండ, బోధన్ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ
BJP | నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ( Kisan reddy ) రాష్ట్ర కార్యాలయంలో ఉన్న సమయంలోనే నానా హంగా�