భారతీయ జనతా పార్టీ ఇందూర్ శాఖలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలపై ఎంపీ అర్వింద్ పచ్చి అబద్ధాలు చెప్పాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి త�
ఉమ్మడి జిల్లాలోని రైలు మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కరోనా కారణంగా రద్దు చేసిన పాత రైళ్లను పునరుద్ధ రించడానికి, కొత్త రైళ్లను నడపడానికి నిరాసక్తత చూపుతున్నది. ప్రధానంగా బో
నిజామాబాద్ జిల్లాకు పట్టిన దరిద్రం ఎంపీ అర్వింద్పై జీవన్రెడ్డి విమర్శలు జర్నలిస్టుపై దాడితో సంబంధం లేదని వెల్లడి ఫేస్బుక్ లైవ్లో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ):
దూసుకుపోవాలని డ్రైవర్కు ఆదేశం అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. రైతుల నిరసనలతో బీజేపీ నేత ఉక్కిరిబిక్కిరి ఎన్నికల్లో బాండు పేపర్పై రాసి హామీ ఇచ్చిన పసుపు బోర్డు ఏమైందని నిలదీసిన రైతులపై నిజామాబాద్ ఎంపీ �