దూసుకుపోవాలని డ్రైవర్కు ఆదేశం అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. రైతుల నిరసనలతో బీజేపీ నేత ఉక్కిరిబిక్కిరి ఎన్నికల్లో బాండు పేపర్పై రాసి హామీ ఇచ్చిన పసుపు బోర్డు ఏమైందని నిలదీసిన రైతులపై నిజామాబాద్ ఎంపీ �
తాళ్లరాంపూర్లో అడ్డుకున్న రైతులు అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి ఏర్గట్ల, జూన్ 28: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్�