నిజామాబాద్లో తమాషాలు చేయడానికి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాయని, ఎన్నికల్ల
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రావణాసురుడు అని సొంత పార్టీ నేతలే సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ను లంకలా ఏర్పాటుచేసుకొని దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి శిక్ష తప్పదని, జూలైలో జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్, రాత్రి సా
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ముస్లిం మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో సోమవారం రాత్రి అర్వింద్ ఎన్నికల
Dharmapuri Arvind | రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలనుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలో సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), ఎన్
రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ముస్లింలకు అభ్యర్థిగా జీవన్రెడ్డి పోటీ చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో శనివారం నిర్వహించిన బీజేపీ ముఖ్యకార్యకర్�
‘నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్న తన సెగ్మెంట్ పరిధిలో ఐదేండ్లలో పది రూపాయల పనిచేయలే. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, కవితలను విమర్శ�
లోక్సభ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. కమలం పార్టీలో మరోసారి లుకలుకలు బహిర్గతమయ్యాయి. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు అభ�
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అహంకారి, దుర్మార్గుడు అని బీజేపీ నేత మీసాల శ్రీనివాసరావు, ఆయన సతీమణి, నిజామాబాద్ 19వ డివిజన్ కార్పొరేటర్ సవిత విమర్శించారు.
రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం పోవాలంటే మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం పదాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్�
విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కలిసి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో మూతపడిన చక్కెర
పట్టణంలో బోధన్ - జాన్కంపేట్ రైల్వేలైన్లో గాంధీ పార్కు వద్ద ఉన్న రైల్వేక్రాసింగ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ ఎంప�
లోక్సభ ఎన్నికల వేళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై అసంతృప్తి వెల్లువెత్తుతున్నది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తున్నది.