ఇటీవల మనీ లాండరింగ్ కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసిన తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీకి బుధవారం కరోనరీ బైపాస్ సర్జరీ జరిగింది. ‘ఆయన హార్ట్ రేట్, బీపీ స్థిరంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితిని పర్యవేక
బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోని కాన్పూర్లో భారీ ఇన్కంట్యాక్స్ కుంభకోణం వెలుగు చూసింది. రిక్షా కార్మికులు, చెత్త ఏరుకునే వారు, పాతసామాన్లు అమ్మేవారి పేరుపై కోట్లాది రూపాయల విలువైన లావాదేవీలు నిర్వహిం
మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల్ని అరికట్టేక్రమంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి చేసే కొన్ని క్యాటగిరీలకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి ఆదాయ ధృవపత్రాన్ని తీసుకోవాలంటూ పోస్టల్ శాఖ తన అధికారుల�
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, రాజ్యాంగబద్ధమైన అంశాలను లేవనెత్తుతున్న విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలపై కేంద్రప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రయోగించటంపై తీ�
లిక్కర్ పాలసీ కేసులో అక్రమాలు, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టే చెప్పిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ కేసు బోగస్ అని, ఆమ్ ఆద్మీ పార్టీని అపఖ్యాతి పాల�
బెదిరింపులు, మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్పై శనివారం ఈడీ చార్జిషీట్ నమోదు చేసింది. రెలిగేర్ మాజీ ప్రమోటర్స్లో ఒకరైన మాలవీందర్ సింగ్ భార్య జప్నా సింగ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఈడీ తాజా
Sukesh Chandrasekhar | సుకేశ్ చంద్రశేఖర్.. రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మాయ మాటలతో కోట్ల రూపాయల దోపిడీ చేయడం, అక్రమాలకు పాల్పడడం, జైలు అధికారులకు ముడుపులు అప్పగించడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Enforcement Directorate | మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)కు కేంద్రం చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
sukesh chandrasekhar | చాహత్ ఖన్నా ( Chahatt Khanna ) చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తన పరువు పోయిందని.. మానసికంగా తీవ్ర క్షోభ అనుభవించానని సుఖేశ్ పేర్కొన్నాడు.
కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ 28 నెలల తర్వాత గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. యూపీలోని హత్రాస్ సామూహిక లైంగిక దాడి వార్త సేకరణకు వెళ్తుండగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అవినీతి ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసుల్లో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు 11 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ ఆదివారం మాల్దీవుల క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది.