జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కిం�
ముంబై మాజీ మేయర్ కిశోరి పడ్నేకర్కు (Kishori Pednekar) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. కరోనాతో మరణించిన మృతదేహాల కోసం వాడే బ్యాగుల (Body Bags) కొనుగోలు కుంభకోణం కేసులో ఈ నెల 8న విచారణకు రావాలని ఆదే
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అన్నారు.
FairPlay App: ఐపీఎల్ కోసం బెట్టింగ్ యాప్ ఫెయిర్ప్లేను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నిస్తోంది. ర్యాపర్ బాద్షా ఇవాళ ఆ కేసులో ముంబై పోలీసులు ముందు హాజరయ్యారు. సైబర్ క్రైం పోలీసులు ఈ కేసులో విచార�
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్కు (Vaibhav Gehlot) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్లోని కార్యాలయంలో విచారణకు హాజరు�
ఢిల్లీలోని అధికార పార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు (Raids) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 4న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ను (Sanjay Singh) అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగ�
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) ఎంపీ ఎస్. జగత్రక్షకన్ (MP S Jagathrakshakan) ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. రాజధాని చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికా�
మనీలాండరింగ్ కేసులో ఈడీ పంపిన సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఈడీని ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.
Credit Card | హవాలా లావాదేవీలు, మోసాలకు అడ్డుకట్ట వేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. క్రెడిట్ కార్డు యూజర్లు తమ బిల్లు కంటే ఎక్కువ చెల్లిస్తే.. అలా చెల్లించిన అదనపు మొత్తం తిరిగి వారికి పే చేస్తాయి.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్కు చెందిన రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది.