Sanjay Raut:మనీల్యాండరింగ్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న సమయంలో 10 కిలోల బరువు తగ్గినట్లు రౌత్ తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆయన ఇవాళ మా�
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
Sanjay Raut Bail | మనీలాండరింగ్ కేసులో ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్న సంజయ్ రౌత్కు ఊరట లభించింది. సంజయ్రౌత్కు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో గత 102 రోజులుగా ఆయన జైళ్లో ఉంటు
మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండేజ్పై చార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమవుతున్నది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమెకు పాత్ర ఉన్
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్)కు చెందిన రూ 110 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో రెండో సారి సోనియా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి సోనియా బయలుదేరిన సమయ
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లొకేషన్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆ ఎక్సేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను మరో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్ట్ చేసింది. కో-లోకేషన
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో ఇండియా.. పెద్ద ఎత్తునే పన్నులు ఎగ్గొట్టింది. ఇలా తమ సొంత దేశం చైనాకు ఏకంగా రూ.62,476 కోట్లను అక్రమంగా భారత్ నుంచి తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురు
Satyendar Jain | ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendar Jain) ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహిస్తున్నది. గతనెల 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సత్యేందర్ జైన్ను సమర్థిస్తూ ఇవాళ కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కా�