ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ని అదుపులోకి తీసుకొన్నట్టు తెలిపారు
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఈడీ షాక్ ఇచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల మేర ఆస్తులను
Bhavana Gawali | మహారాష్ట్రలో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. శివసేన సీనియర్ నాయకురాలు, యావత్మాల్ ఎంపీ భావనా గవాలీకి ( Bhavana Gawali) ఈడీ సమన్లు జారీ చేసింది.
వాషింగ్టన్: క్రిప్టోలకు క్రేజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే క్రిప్టోల వల్ల కలిగే దుష్ ప్రభావాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కామెంట్ చేశారు. డిజిటల్ కరెన్సీ వల్ల మనీల్యాండరి
ED | అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఈడీ దూకుడు కొనసాగిస్తున్నది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ చట్టం కింద సీఎం చన్నీ (CM Channi) మేనల్లుడిని అరెస్టు చేసింది.
ED | ప్రముఖ వ్యాపారవేత్త కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate- ఈడీ) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో
Parthasarathi | ప్రముఖ వ్యాపారవేత్త కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ వ్యవహారంపై సీసీఎస్లో నమోదైన కేసు ఆధారంగా
ముంబై : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్పై 200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ను కూడా పోలీసులు విచారించారు. �
ఆదాయ పన్ను అధికారులకు అప్పగింతచిట్యాల, అక్టోబర్ 20: అక్రమంగా తరలిస్తున్న రూ. 4.11 కోట్ల నగదును నల్లగొండ జిల్లా చిట్యాల పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. సీఐ శంకర్రెడ్డి కథ నం ప్రకారం.. ఎస్సై నాగరా
రేపటి నుంచి ఈడీ విచారణ షురూ మొదటిరోజు దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరు సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న విచారణ డ్రగ్స్ కొనుగోళ్లలో మనీలాండరింగ్! హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసు