న్యూఢిల్లీ: బెదిరింపులు, మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్పై శనివారం ఈడీ చార్జిషీట్ నమోదు చేసింది. రెలిగేర్ మాజీ ప్రమోటర్స్లో ఒకరైన మాలవీందర్ సింగ్ భార్య జప్నా సింగ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 18న కేసును లిస్ట్ చేస్తూ పాటియాలా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారు.