ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26వ తేదీ వరకు కవితకు సమన్లు జారీ చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఉద్యమం చేస్తారనే భయంతోనే కేంద్ర ఈడీని ప్రయోగిస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్సాగర్ విమర్శి�
మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకనే ఈడీ నోటీసులు ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా న�
అక్షయ గోల్డ్ ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ (పోంజీ) సామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కైంప్లెంట్ ఆధారంగా విశాఖలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు మంగళ�
అగ్రి గోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా జడ్జి ప్రేమావతి కేసు నమోదుకు ఉత్తర్వుల�
ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్ అయ్యారు. కెనరా బ్యాంక్ వద్ద రూ.538 కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను శుక్ర�
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్కు చెందిన రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది.
ఈఎస్ఐ కుంభకోణం (ESI scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని
గోవాకు చెందిన ప్రముఖ గనుల వ్యాపారి కుమారుడికి చెందిన రూ.36 కోట్ల విలువజేసే ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సీజ్ చేసింది ‘పండోరా పేపర్స్ లీక్'కు సంబంధించిన కేసులో గోవా గనుల వ్యాప�
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలని సూచించింది. వాస్తవానికి భూ కుంభకోణం కేసులో ఈ నెల 14నే హాజరు క