RCOM: రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో సుమారు 3034 కోట్ల ఆస్తులను తాజగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూపు�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఐ ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ఆమె వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Jacqueline Fernandez : మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కేసు కీలక మలుపు తిరగబోతుంది. ఈ కేసులో మరో నిందితురాలిగా ఉన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అప్రూవర్గా మారబోతుంది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్, ముంబైలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు ఈడీ వర్గ
హైదరాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీ సెర్చ్ సెంటర్ పేరుతో సాగిన అక్రమ సరోగసీ, శిశువుల అక్రమ రవాణా కే సులో నిందితురాలిగా ఉన్న డాక్టర్ న మ్రతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురు
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన అల్ప్రాజోలం కేసుల్లో ఈడీ కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితుల రూ.4.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది.
Tina Ambani: రియలన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేయనున్నది. 68 ఏళ్ల టీనా అంబానీని మనీ ల్యాండరింగ్ కేసులో ప్రశ్నించనున్నారు. �
సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న మమతకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీ�