రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేసినట్లు రామగుండం కార్పొరేషన్ సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్ పేర్కొన్నారు. గోదావరిఖని �
కోల్కతా జోనల్ కార్యాలయానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం హైదరాబాద్లోని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టీ వీణా, అతని అల్లుడు పీఏ మహమ్మద్ రియాజ్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆ రాష్ట్ర డీజీపీకి మంగళవారం విజ్ఞప్తి చేసి�
ఈడీ , సీబీఐ దాడుల ద్వారా విపక్షాలను చీల్చి కేంద్రంలో తమ బలాన్ని పెంచుకున్న బీజేపీ ఇప్పుడు యువత ఉద్యమానికి వణికిపోతున్నది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమ ఉపన్
Pinarayi Vijayan : కేరళ మాజీ సీఎం పినరయి విజయన్కు ఈడీ షాకిచ్చింది. ఆయన కూతురు టీ వీణాకు మనీ లాండరింగ్ కేసులో సమన్లు జారీ చేసింది. సీఎంఆర్ఎల్ అనే మైనింగ్ కంపెనీతోపాటు ఆమె ఐటీ కంపెనీకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగి�
మల్టీలెవెల్ మారెటింగ్ పేరుతో రూ. 5 వేల కోట్లకుపైగా మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ముందడుగు వేసింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలం లో �
Heera Group | రూ.5,600 కోట్ల హీరా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Heera Group) ఎండీ నౌహీరా షేక్ను(Nowhera Shaikh) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Deepak Singla: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఆమ్ ఆద్మీ నేత దీపక్ సింగ్లాను అరెస్టు చేసింది. ఢిల్లీ, గోవాతో పాటు అనేక ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బ్యాంక్ ఫ్రాడ్ కేసుతో లింకున్న మనీల్యాండరింగ�
Jacqueline Fernandes | రూ. 200 కోట్ల భారీ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తాను 'అప్రూవర్'గా మారతానంటూ గతంలో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఆమె తాజాగా ఉపస�
Sanjeev Arora: పంజాబ్ పరిశ్రమల, విద్యుత్తు శాఖ మంత్రి సంజీవ్ ఆరోరా నివాసంపై ఇవాళ ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆ మంత్రి ఇంటిపై దాడులు చేయడం ఈ ఏడాది ఇది మూడోసారి. మనీల్యాండరింగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్నది