Sukesh Chandra Shekar | బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ప్రేమలేఖ రాశాడు. రూ.200కోట్ల మోసం కేసులో మండోలి జైలులో ఉన్న సుకేశ్ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా బేబీ..! తాను �
Sukesh Chandra Shekar | రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు మరోసారి ప్రేమ లేఖ రాశాడు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మండోలి జైలులో ఉన్న సుకేశ్ �
Jacqueline Fernandez | గ్యాంగ్స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు సైతం ఉన్నది. ఈ వ్యవహారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పలుసార్లు విచారించింది.
Nora Fatehi | గోల్డ్ డిగ్గర్ అంటూ తనను అవమనించారని, మనీలాండరింగ్ కేసులో తనను బలి పశువును చేశారని బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి ఆవేదన వ్యక్తం చేసింది. సుకేశ్ చంద్రశేఖర్కు చెందిన మనీలాండరింగ్ కేసులో మరో �
బెదిరింపులు, మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్పై శనివారం ఈడీ చార్జిషీట్ నమోదు చేసింది. రెలిగేర్ మాజీ ప్రమోటర్స్లో ఒకరైన మాలవీందర్ సింగ్ భార్య జప్నా సింగ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఈడీ తాజా
Sukesh Chandrashekhar:జాక్వెలిన్కు హోలీ విషెస్ చెప్పాడు సుకేశ్. మై బేబీ గర్ల్.. ఐ లవ్ యూ అంటూ ఆమెకు లెటర్ రాశాడు. మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం సుకేశ్ జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
Sukesh Chandra Shekhar | తనతో పాటు తన భార్యను మండోలి జైలు నుంచి దేశంలోని మరే ఇతర జైలుకైనా తరలించాలని కోరుతూ ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం, ఢిల్లీ
సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన పాత్రధారిగా సాగిన రెండొందల కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ప్రమేయం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించిన విషయం తెలిసిందే.
ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సత్యేంద్రజైన్కు 2019లో రూ.10 కోట్లు ఇచ్చానని చెప్పారు.
Jacqueline Fernandez | జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి. రూ.200కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్తో సంబంధాల నేపథ్యంలో పేరు ప్రముఖంగా వినిపిస్త�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దాదాపు రూ.200 కోట్లను అక్రమంగా దారి మళ్లించిన కేసులో ప్రముఖ నటి నోరా ఫతేహీని ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఢిల్లీలోని పోలీసుల కార్యాలయంలో 9 గంటలపాటు �