తన బామ్మర్ది కండ్లలో ఆనందం చూడటానికి సీఎం రేవంత్రెడ్డి కోట్ల విలువైన కాంట్రాక్టులను, ప్రజాధనాన్ని అప్పనంగా అప్పగిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. కేవలం రూ.7 లక్షల ఆర్థిక లావాదే�
Instagram Influencer: ఇన్స్టాలో ఆమెకు 12 లక్షల ఫాలోవర్లు.. కానీ 40 కోట్ల మనీల్యాండరింగ్కు పాల్పడింది ఆమె. ఈ కేసులో సందీపా విర్క్ను ఈడీ అరెస్టు చేసింది. హైబూకేర్ వెబ్సైట్కు ఓనర్ అని ఆమె చెప్పుకుంటోంది.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సంతాన సాఫల్యత పేరిట ఏపీ, తెలంగాణ సహా మొత్తం 8 రాష్ర్టాల్లో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ అట్లూరి నమ్రతతోపాటు ఆమె నడుపుతున్న ‘సృష్టి ఫెర్టిలిటీ’ కేంద్రాలపై లోతైన దర్యాప�
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) ఈడీ విచారణకు హాజరుకానున్నారు. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో (Loan Fraud Case) 5న విచారణకు రావాలంటూ ఈ నెల 1న ఎన్ఫోర్స్మెంట్�
ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకుని.. ఈజీ మనీ కోసం ముగ్గురు విద్యార్థులు.. మనీలాండరింగ్కు పాల్పడ్డావని ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి.. అతడి నుంచి రూ.6.5లక్షలు కాజేశారు.
National Herald case | నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు (ED Raids) చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిన వ్య�
తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి 6979 మందికి కుచ్చుటోపీ పెట్టిన ఫాల్కన్ స్కామ్పై (Falcon Scam) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదుచేసింది. ఎన్ఫోర్స్మెం�
మనీ లాండరింగ్ పేరుతో 66ఏళ్ళ వయస్సుగల ఒక రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.28.68లక్షలు దోచుకున్న ఐదుగురిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సె
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా కుంభకోణంలో అక్రమాలు జరిగాయని ఇదివరకే ప్రకటించిన ఈడీ తాజాగా మనీలాండరింగ్ ప్రయత్నాలు కూడా జరిగినట్టు వెల్లడించింది.