మనీ లాండరింగ్ పేరుతో 66ఏళ్ళ వయస్సుగల ఒక రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి, రూ.28.68లక్షలు దోచుకున్న ఐదుగురిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సె
కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా కుంభకోణంలో అక్రమాలు జరిగాయని ఇదివరకే ప్రకటించిన ఈడీ తాజాగా మనీలాండరింగ్ ప్రయత్నాలు కూడా జరిగినట్టు వెల్లడించింది.
విధుల నిర్వహణలో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపిస్తూ పబ్లిక్ సర్వెంట్లను ప్రాసిక్యూట్ చేయాలంటే, ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది.
మనీ లాండరింగ్ చేశారని పోలీసు, కోర్టు సిబ్బంది పేరుతో ఓ మహిళను భయాందోళనకు గురిచేయడమే కాకుండా ఐదు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్కు పాల్పడిన నిందితుడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు పూణెలో అరెస్టు చే
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నిధుల గోల్మాల్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్కు పాల్పడ్డరన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెస�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇండ్లలో రెండ్రోజులుగా ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జరిపిన సోదాల్లో మొత్తం ఐదు రకాల ఆర్థిక నేరాలు, రూ.వందల కోట్ల లా
తమపై రాజకీయంగా కక్ష సాధించడానికి, నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నదని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలు నిజమని నిరూపించేలా బీజే
తాను కడిగిన ముత్యంలో బటయకు వస్తానని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని విమర్శించారు.
70 ఏళ్ల వృద్ధుడికి తాము ముంబాయి పోలీసులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్ పార్శిల్లో 5 పాస్పోర్టులు, 3 క్రెడిట్కార్డులు, 200 గ్రాముల ఎండీఎంఏ, ఒక ల్యాప్టాప్ ఉంది మీ ఆధార్కార్డు నంబర్ను ముం
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై భారతీయ ఆర్థిక నిఘా విభాగం (ఎఫ్ఐయు-ఇండియా) రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘనకుగాను ఈ ఫైన్ పడినట్టు శుక్రవారం కేంద్ర ఆర్థ�