విద్యార్థుల కడుపు మాడుస్తున్న మోదీ సర్కారు పీఎం పోషణ్ అభియాన్కు ఏటా నిధుల తగ్గింపు ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,267 కోట్లు కట్ బడ్జెట్లో కేటాయింపులు సంవత్సరాల వారీగా కోట్లలో.. హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే త�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్మీట్లో ఏపీలోని శ్రీకాకుళం గురించి చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది? అంటే.. ఈ ఒక్క ఫొటో కేంద్రం దుర్బుద్ధిని తెలుపుతుంది. ఈ ఒక్క ఫొటో రైతుల దుస్థితిని సూచిస్తుంది
బడ్జెట్లో భారీగా కోత పెట్టిన నిర్మల ఏడేండ్లలో రూ.400 నుంచి రూ.18కి.. సబ్సిడీకి సున్నా చుడుతున్న కేంద్రం నియోగదారుడికి భారంగా వంటగ్యాస్ 2020 సెప్టెంబర్ ధర రూ. 646.50/- 2022 జనవరి ధర రూ. 952/- హైదరాబాద్, ఫిబ్రవరి 2: మొత్త�
ముషీరాబాద్ : రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వివిధ సంఘాల నేతలు విద్రోహ దినాన్ని పాటించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధా�
పెగాసస్తో నిఘా దేశద్రోహమే న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో కేంద్రంపై విపక్షాల మండిపాటు.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చర్చ లేవనెత్తుతామని వెల్లడి న్యూయార్క్ టైమ్స్ను సుపారీ మీడియాగా పేర్కొన్న బీజ�
ఎరువుల ధరలు పెంచిన బీజేపీని ఎక్కడిక్కడ నిలదీయండి కార్పొరేట్ల కోసమే ఎంఎస్పీపై తాత్సారం రాష్ట్ర బీజేపీ నేతలూ.. మీ వైఖరేంటి? మంత్రి ప్రశాంత్రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యత�
ముషీరాబాద్ : లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలను ప్రైవేటు పరం చేస్తూ మోడీ ప్రభుత్వం తిరోగమన దిశలో పనిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చ�
సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు బినోయ్ విశ్వం హిమాయత్నగర్/ హైదరాబాద్, జనవరి 10 : మోదీ ప్రభుత్వం అజేయమైనదేమీ కాదని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, అఖిల భారత ఎల్ఐసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు
కేంద్రం వైఖరికి నిరసనగా నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు మోదీ దిష్టిబొమ్మలు దహనం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ మల్కాజిగిరి, డిసెంబర్ 20: రైతులకు వ్యతిరేకంగా వ్యవహరి�
మధ్యప్రదేశ్లో అసంపూర్ణంగా ఇండ్ల నిర్మాణం భోపాల్, డిసెంబర్ 13: ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై) పథకం విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రచార అర్భాటాలకు పోతున్నది. ఇండ్ల నిర్మాణంతో పేదలకు �
1170 పాయింట్లు పతనం సంస్కరణలపై భయాలు ముంబై, నవంబర్ 22: వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ చట్టాల రద్దు నేపథ్యంలో ప్రభుత్