కేంద్రంలో మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణను మరోసారి ధోకా చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్�
మత రాజకీయాలు చేస్తూ ప్రజాపాలనను పట్టించుకోని మోదీ సర్కారును గద్దె దింపాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం కలిసి వచ్చే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. శుక్రవారం నల్లగ�
తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు మోకాలడ్డు విభజన హామీలను కేంద్రం నెరవేర్చటం లేదు విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం ఆదివాసీ జిల్లాల్లోనే ఆడపిల్లల సంఖ్య అధికం అప్పులు తెచ్చినా మూలధన వ్యయంపై�
కేంద్ర ప్రభుత్వం అబద్ధాల ఫ్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ఫ్యాక్టరీలు పెట్టడం లేదు. ఇప్పటికే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోయగా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఊపిరిపోయకుండానే ఉసురు తీస్తున్నది
తెలంగాణ ఏర్పడటమే బీజేపీకి నచ్చదు.. అందుకే విభజనను తప్పుపడుతున్నది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నది. అందుకే హామీలను అటుకుపై పడేసింది. తెలంగాణ అంటే బీజేపీకి కక్ష.. చూపుతున్నది వివక్ష. ఒక్క అంశమో, రెండు �
రాజ్యాంగానికి మోదీ ప్రభుత్వం నుంచే ముప్పు ధర్మభిక్షం జయంతి వేడుకల్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా ప్రభుత్వ పథకాలకు ధర్మభిక్షం పేరు: మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లోనూ చేర్చ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ సర్కార్ కుట్ర పన్నిందని, ఇందులో భాగంగా అధికార మహావికాస్ అఘాదీ(ఎంవీఏ) కూటమి నేతల�
విద్యార్థుల కడుపు మాడుస్తున్న మోదీ సర్కారు పీఎం పోషణ్ అభియాన్కు ఏటా నిధుల తగ్గింపు ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,267 కోట్లు కట్ బడ్జెట్లో కేటాయింపులు సంవత్సరాల వారీగా కోట్లలో.. హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే త�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్మీట్లో ఏపీలోని శ్రీకాకుళం గురించి చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది? అంటే.. ఈ ఒక్క ఫొటో కేంద్రం దుర్బుద్ధిని తెలుపుతుంది. ఈ ఒక్క ఫొటో రైతుల దుస్థితిని సూచిస్తుంది
బడ్జెట్లో భారీగా కోత పెట్టిన నిర్మల ఏడేండ్లలో రూ.400 నుంచి రూ.18కి.. సబ్సిడీకి సున్నా చుడుతున్న కేంద్రం నియోగదారుడికి భారంగా వంటగ్యాస్ 2020 సెప్టెంబర్ ధర రూ. 646.50/- 2022 జనవరి ధర రూ. 952/- హైదరాబాద్, ఫిబ్రవరి 2: మొత్త�
ముషీరాబాద్ : రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వివిధ సంఘాల నేతలు విద్రోహ దినాన్ని పాటించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధా�
పెగాసస్తో నిఘా దేశద్రోహమే న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో కేంద్రంపై విపక్షాల మండిపాటు.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చర్చ లేవనెత్తుతామని వెల్లడి న్యూయార్క్ టైమ్స్ను సుపారీ మీడియాగా పేర్కొన్న బీజ�