హామీలు అమలు చేయకపోవడంపై కన్నెర్ర పంజాబ్, హర్యానాలో అన్నదాతల నిరసనలు రైలు పట్టాలపై బైఠాయింపు.. నిలిచిన సర్వీసులు చండీగఢ్, జూలై 31: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు అమరవీరుల క�
దేశంలో నిరుద్యోగిత 40 ఏండ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి పెరిగిపోవటం, ఉపాధి లేక యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసింది. కేంద్ర ప్ర�
ఈపీఎఫ్ పెన్షనర్ల పెన్షన్ పెంపుదలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోషియారీ కమిటీ సిఫార్సులు అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన మాటను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం తప్పిందని,
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మునుగోడు, జూన్ 3: దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడంలో మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధా�
రాష్ట్రంపై ప్రేమలేదని మరోసారి కాషాయం పార్టీ రుజువు చేసుకుంది. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన సభతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాష్ర్టానికి ఏం చేస్తామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న కాషాయ నే
వ్యవసాయంతోపాటు ప్రభుత్వ రం గాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. తెలంగాణ వ్యవసాయ కార్మ�
గడిచిన 17 ఏండ్లలో ఏకంగా 15 సార్లు రూ. వెయ్యి కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ అది. కంపెనీ పనితీరుకు మెచ్చి పుష్కర కాలం కిందటే ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. విదేశీ సంస్థలు కూడా ఏటా కోట్ల డాలర్ల ఆర్డర్లను �
కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం మే డే నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట�
బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.. మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి లేఖ రాసిన ఆయన.. రైతులను
సూర్యాపేట : విద్యుత్ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు పరాకాష్టకు చేరుకొని తెలంగాణ ప్రజల గొంతు నొక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా తన వైఫల్యాలను కప్పిప