సూర్యాపేట : కేంద్రంలోని మోదీ సర్కార్ పెట్టుబడిదారుల కొమ్ము కాసేందుకే పరిమితం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన వంట గ్యాస్,డీజిల్ ధరలు ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడేందు�
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జ�
మోదీ సర్కారుపై ఒత్తిడికి టీఆర్ఎస్ కార్యాచరణ నేడు తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న సీఎం నేడు టీఆర్ఎస్ విస్త�
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఆర్థిక నిర్వహణలో మోదీ ప్రభుత్వ పనితనం ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారు. కేంద్రంలో ఆర్థిక విధానాలు గొప్ప�
కేంద్రంలో మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణను మరోసారి ధోకా చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్�
మత రాజకీయాలు చేస్తూ ప్రజాపాలనను పట్టించుకోని మోదీ సర్కారును గద్దె దింపాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం కలిసి వచ్చే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. శుక్రవారం నల్లగ�
తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు మోకాలడ్డు విభజన హామీలను కేంద్రం నెరవేర్చటం లేదు విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం ఆదివాసీ జిల్లాల్లోనే ఆడపిల్లల సంఖ్య అధికం అప్పులు తెచ్చినా మూలధన వ్యయంపై�
కేంద్ర ప్రభుత్వం అబద్ధాల ఫ్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ఫ్యాక్టరీలు పెట్టడం లేదు. ఇప్పటికే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోయగా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఊపిరిపోయకుండానే ఉసురు తీస్తున్నది
తెలంగాణ ఏర్పడటమే బీజేపీకి నచ్చదు.. అందుకే విభజనను తప్పుపడుతున్నది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నది. అందుకే హామీలను అటుకుపై పడేసింది. తెలంగాణ అంటే బీజేపీకి కక్ష.. చూపుతున్నది వివక్ష. ఒక్క అంశమో, రెండు �
రాజ్యాంగానికి మోదీ ప్రభుత్వం నుంచే ముప్పు ధర్మభిక్షం జయంతి వేడుకల్లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా ప్రభుత్వ పథకాలకు ధర్మభిక్షం పేరు: మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లోనూ చేర్చ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ సర్కార్ కుట్ర పన్నిందని, ఇందులో భాగంగా అధికార మహావికాస్ అఘాదీ(ఎంవీఏ) కూటమి నేతల�