గడిచిన 17 ఏండ్లలో ఏకంగా 15 సార్లు రూ. వెయ్యి కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ అది. కంపెనీ పనితీరుకు మెచ్చి పుష్కర కాలం కిందటే ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. విదేశీ సంస్థలు కూడా ఏటా కోట్ల డాలర్ల ఆర్డర్లను �
కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం మే డే నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట�
బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.. మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి లేఖ రాసిన ఆయన.. రైతులను
సూర్యాపేట : విద్యుత్ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలు పరాకాష్టకు చేరుకొని తెలంగాణ ప్రజల గొంతు నొక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా తన వైఫల్యాలను కప్పిప
ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు మార్చిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, అధికారులు మాటలు మంచిగానే చె�
ఎఫ్సీఐని మోయడం కేంద్రానికి ఇష్టం లేదు. ఆహార భద్రత పేరిట ఇంత సొమ్ము వెచ్చించడం అసలే ఇష్టం లేదు. వాస్తవానికి కనీస మద్దతు ధర చెల్లించి ఎఫ్సీఐ కొన్న ధరకు బహిరంగ మార్కెట్లో అమ్మే ధరకు మధ్య వ్యత్యాసాన్ని కే�
మోదీ సర్కార్పై గర్జించిన గులాబీ సేన ఉమ్మడి జిల్లాలో ఉవ్వెత్తున నిరసనలు ప్రతి ఇంటిపై ఎగిరిన నల్లజెండా జిల్లా కేంద్రాల్లో మోటర్ సైకిళ్ల ర్యాలీలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం పాల్గొన్న మంత్రి శ్రీ�
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ మండల కార్యదర్శి యాదయ్యగౌడ్ అన్నా రు. సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద సీప�
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పల�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులపాల్జేస్తున్నదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం రైతుల
వడ్లు కొనబోమని తెగేసి చెప్తున్న కేంద్రంపై పల్లెలు తిరుగబడుతున్నాయి. కొని తీరాల్సిందేనని తేల్చిచెప్తున్నాయి. పంజాబ్ తరహాలో రాష్ట్రంలో రెండు సీజన్ల వడ్లను కొనాల్సిందేనని కేంద్ర మంత్రి గోయల్ సహా ప్రధ�
వ్యవసాయరంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. సాగు విషయంలో కేంద్ర ప్రభుత్వ చాతకాని తనాన్ని పార్లమెంటరీ వ్యవసాయ స�
జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి మండల పరిషత్లు, పంచాయతీల సమావేశాల్లో తీర్మానాలు తీర్మాన ప్రతులను పోస్టు ద్వారా ప్రధాని మోదీకి పంపాలని నిర్ణయం బొమ్మలరామారం : యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్
కేంద్రంపై దండయాత్ర మొదలు మోదీ సర్కారు వైఖరికి నిరసనగా తీర్మానాలు చేసిన పంచాయతీలు బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్న సర్పంచులు నేడు ఎంపీపీ, ఎంపీటీసీల తీర్మానం ఈ నెల 31 వరకు కార్యక్రమాలు వడ్లు కొనకుంటే తగ�