కర్ణాటకలో ఓటర్ ఐడీ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉన్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఓటర్ల డాటాను దొంగిలించడంలో ప్రత్యక్షంగా కేంద్రం ప్రమేయం ఉన్నదని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ స�
తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది.
కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తున్నదని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు
విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా తెలంగాణ-ఏపీ రాష్ర్టాల మధ్యన మోదీ ప్రభుత్వం పంచాయతీ పెడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ఏకంగా రాష్ట్ర అవతరణనే అవమానించిన ఆయన.. తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా మార్చాలని �
Julakanti |దేశభక్తి ముసుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు హోల్సేల్గా అమ్మేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా విభజన సమస్యలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. పెద్దన్నలా వ్యవహరించి విభజన చట్టం ప్రకారం సంస్థలను విభజించి, ఆస్తులను పంపిణీ చేయాల్సిన కేంద�
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాన�
చైనా లోన్ యాప్ల ఆగడాలపై మోదీ సర్కార్ మౌనం దాల్చుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో లక్షలాది మందిని అప్పుల పాలు చేస్తూ చైనా లోన్ యాప్లు రూ 500 కోట్లను దారిమళ్లించాయని పేర్కొంది.
ఎస్సీలపై మోదీ సర్కార్ అకాల ప్రేమ 7 రాష్ట్రాల ఎన్నికల వేళ ఎక్కడలేని వాత్సల్యం 8 ముఖ్యమైన శాఖల వద్ద రూ.950 కోట్లు కేటాయించిన నిధుల్నే ఖర్చు చేయని శాఖలు సామాజిక న్యాయశాఖకు ఆ నిధుల బదలాయింపు దళితబంధు తరహాలో ఖర�
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు యుద్ధం ప్రకటించాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఈవీఎంలు, డబ్బు, మీడియాను బీజేపీ పావులుగా వాడుకుంటున్నదని తీవ్రంగా మండిపడ్డాయి.