Julakanti |దేశభక్తి ముసుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు హోల్సేల్గా అమ్మేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా విభజన సమస్యలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. పెద్దన్నలా వ్యవహరించి విభజన చట్టం ప్రకారం సంస్థలను విభజించి, ఆస్తులను పంపిణీ చేయాల్సిన కేంద�
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాన�
చైనా లోన్ యాప్ల ఆగడాలపై మోదీ సర్కార్ మౌనం దాల్చుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో లక్షలాది మందిని అప్పుల పాలు చేస్తూ చైనా లోన్ యాప్లు రూ 500 కోట్లను దారిమళ్లించాయని పేర్కొంది.
ఎస్సీలపై మోదీ సర్కార్ అకాల ప్రేమ 7 రాష్ట్రాల ఎన్నికల వేళ ఎక్కడలేని వాత్సల్యం 8 ముఖ్యమైన శాఖల వద్ద రూ.950 కోట్లు కేటాయించిన నిధుల్నే ఖర్చు చేయని శాఖలు సామాజిక న్యాయశాఖకు ఆ నిధుల బదలాయింపు దళితబంధు తరహాలో ఖర�
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు యుద్ధం ప్రకటించాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఈవీఎంలు, డబ్బు, మీడియాను బీజేపీ పావులుగా వాడుకుంటున్నదని తీవ్రంగా మండిపడ్డాయి.
పలు విభాగాల అప్పగింతకు కేంద్ర సర్కారు అడుగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తపాలా ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె.. పాల్గొన్న లక్షల మంది పోస్టల్ పేమెంట్ బ్యాంకులో బ్యాంకింగ్, బీమా విధుల విలీనానికి ఇప్పటి
రాష్ర్టాల సంక్షేమ పథకాలపై కేంద్రం గొడ్డలి ఉచిత పథకాలు ప్రకటించకుండా కుట్రలు ఆర్థిక నిర్వహణ పేరుతో నిధులకు అడ్డుకట్ట త్వరలో ఐదు కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు గెలవకుండా ముందే పక్కా ప్లా�
విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించేందుకే కేంద్రంలోని మోదీ సర్కారు విద్యుత్తు చట్టసవరణకు కుట్ర పన్నుతున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యు డు బీవీ రాఘవులు ఆరోపించారు. చౌకగా ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తును
అహంభావంతో కండ్లు మూసుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఎగబాకిన ద్రవ్యోల్బణం కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
అప్పులు తెచ్చి కేంద్రం ఎవరిని ఉద్ధరించింది? బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రానికి కక్షెందుకు? కేంద్రంపై ఎంపీ నామా నాగేశ్వర్రావు ఫైర్ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ ధరలపై దద్దరిల్లిన లోక్సభ న�
హైదరాబాద్ : మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జ�
హామీలు అమలు చేయకపోవడంపై కన్నెర్ర పంజాబ్, హర్యానాలో అన్నదాతల నిరసనలు రైలు పట్టాలపై బైఠాయింపు.. నిలిచిన సర్వీసులు చండీగఢ్, జూలై 31: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు అమరవీరుల క�