విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించేందుకే కేంద్రంలోని మోదీ సర్కారు విద్యుత్తు చట్టసవరణకు కుట్ర పన్నుతున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యు డు బీవీ రాఘవులు ఆరోపించారు. చౌకగా ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తును
అహంభావంతో కండ్లు మూసుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఎగబాకిన ద్రవ్యోల్బణం కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
అప్పులు తెచ్చి కేంద్రం ఎవరిని ఉద్ధరించింది? బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రానికి కక్షెందుకు? కేంద్రంపై ఎంపీ నామా నాగేశ్వర్రావు ఫైర్ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ ధరలపై దద్దరిల్లిన లోక్సభ న�
హైదరాబాద్ : మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జ�
హామీలు అమలు చేయకపోవడంపై కన్నెర్ర పంజాబ్, హర్యానాలో అన్నదాతల నిరసనలు రైలు పట్టాలపై బైఠాయింపు.. నిలిచిన సర్వీసులు చండీగఢ్, జూలై 31: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు అమరవీరుల క�
దేశంలో నిరుద్యోగిత 40 ఏండ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి పెరిగిపోవటం, ఉపాధి లేక యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసింది. కేంద్ర ప్ర�
ఈపీఎఫ్ పెన్షనర్ల పెన్షన్ పెంపుదలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోషియారీ కమిటీ సిఫార్సులు అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన మాటను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం తప్పిందని,
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మునుగోడు, జూన్ 3: దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడంలో మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధా�
రాష్ట్రంపై ప్రేమలేదని మరోసారి కాషాయం పార్టీ రుజువు చేసుకుంది. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన సభతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాష్ర్టానికి ఏం చేస్తామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న కాషాయ నే
వ్యవసాయంతోపాటు ప్రభుత్వ రం గాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. తెలంగాణ వ్యవసాయ కార్మ�