ప్రైవేటీకరణపై 29న జంతర్ మంతర్ వద్ద ఏఐబీవోసి నేతృత్వంలో ఉద్యోగుల ఆందోళన కోల్కతా, నవంబర్ 22: కేంద్రంలోని మోదీ సర్కారు చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ అధికా�
మోదీ సర్కారుకు ప్రణాళిక అంటూ ఏమీ లేదు.. రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాల అమలేది..? ప్రతి పంటనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజం మీద�
అంబరాన్నంటిని సంబురాలు | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పటాకులు �
వినోద్ కుమార్ | ఏడాది కింద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వి�
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా మరో గ్రామాన్ని నిర్మిస్తోందని వచ్చిన వార్తలపై ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత, సమగ్రత
న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా విపక్
శాఖల పనితీరు మెరుగు కోసం విభజన న్యూఢిల్లీ: పరిపాలనలో పారదర్శకత, మంత్రిత్వ శాఖల పనితీరు మెరుగుపర్చడం కోసం మోదీ సర్కారు అన్ని వర్గాల నుంచి సూచనలను తీసుకోవాలని, ప్రాజెక్టులపై పర్యవేక్షణకు టెక్నాలజీని విన�
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా భారీ గ్రామాన్ని నిర్మించిందని పెంటగాన్ నివేదిక వెల్లడించిన నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింద
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి క్యాబినెట్ సెక్రటేరియట్ ఓ లేఖను రిలీజ్ చేశారు. అత�
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏండ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస�
న్యూఢిల్లీ : దేశంలో విపక్షాల గొంతునొక్కుతున్న మోదీ సర్కార్ అణిచివేత వైఖరితో నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో బుధవారం ఎంపీల పట్ల ప్ర�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని 75 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్రమోదీ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ను స్వాధీనం చే