ఎరువుల ధరలు పెంచిన బీజేపీని ఎక్కడిక్కడ నిలదీయండి కార్పొరేట్ల కోసమే ఎంఎస్పీపై తాత్సారం రాష్ట్ర బీజేపీ నేతలూ.. మీ వైఖరేంటి? మంత్రి ప్రశాంత్రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యత�
ముషీరాబాద్ : లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలను ప్రైవేటు పరం చేస్తూ మోడీ ప్రభుత్వం తిరోగమన దిశలో పనిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చ�
సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు బినోయ్ విశ్వం హిమాయత్నగర్/ హైదరాబాద్, జనవరి 10 : మోదీ ప్రభుత్వం అజేయమైనదేమీ కాదని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, అఖిల భారత ఎల్ఐసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు
కేంద్రం వైఖరికి నిరసనగా నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు మోదీ దిష్టిబొమ్మలు దహనం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ మల్కాజిగిరి, డిసెంబర్ 20: రైతులకు వ్యతిరేకంగా వ్యవహరి�
మధ్యప్రదేశ్లో అసంపూర్ణంగా ఇండ్ల నిర్మాణం భోపాల్, డిసెంబర్ 13: ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై) పథకం విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రచార అర్భాటాలకు పోతున్నది. ఇండ్ల నిర్మాణంతో పేదలకు �
1170 పాయింట్లు పతనం సంస్కరణలపై భయాలు ముంబై, నవంబర్ 22: వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ చట్టాల రద్దు నేపథ్యంలో ప్రభుత్
ప్రైవేటీకరణపై 29న జంతర్ మంతర్ వద్ద ఏఐబీవోసి నేతృత్వంలో ఉద్యోగుల ఆందోళన కోల్కతా, నవంబర్ 22: కేంద్రంలోని మోదీ సర్కారు చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ అధికా�
మోదీ సర్కారుకు ప్రణాళిక అంటూ ఏమీ లేదు.. రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాల అమలేది..? ప్రతి పంటనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజం మీద�
అంబరాన్నంటిని సంబురాలు | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పటాకులు �
వినోద్ కుమార్ | ఏడాది కింద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వి�
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా మరో గ్రామాన్ని నిర్మిస్తోందని వచ్చిన వార్తలపై ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత, సమగ్రత
న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా విపక్