శాఖల పనితీరు మెరుగు కోసం విభజన న్యూఢిల్లీ: పరిపాలనలో పారదర్శకత, మంత్రిత్వ శాఖల పనితీరు మెరుగుపర్చడం కోసం మోదీ సర్కారు అన్ని వర్గాల నుంచి సూచనలను తీసుకోవాలని, ప్రాజెక్టులపై పర్యవేక్షణకు టెక్నాలజీని విన�
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా భారీ గ్రామాన్ని నిర్మించిందని పెంటగాన్ నివేదిక వెల్లడించిన నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింద
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి క్యాబినెట్ సెక్రటేరియట్ ఓ లేఖను రిలీజ్ చేశారు. అత�
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏండ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస�
న్యూఢిల్లీ : దేశంలో విపక్షాల గొంతునొక్కుతున్న మోదీ సర్కార్ అణిచివేత వైఖరితో నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో బుధవారం ఎంపీల పట్ల ప్ర�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని 75 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్రమోదీ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ను స్వాధీనం చే
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ఇక పడక గదిలో మాటలు కూడా వింటుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగాసస్’ ద్వారా మోదీ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతున్నదని ఆరోపించి�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతోనే దేశంలో ధరలు మండిపోతున్నాయని, ద్రవ్యోల్బణం ఎగబాకుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం ఆరోపించారు. ఆర్ధిక వ�
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు లీటర్కు రూ 100 దాటి పరుగులు పెడుతుండటం, వంట గ్యాస్ ధరలు మంటెత్తడంతో నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీ చిదంబరం విమర్శలు గుప్పి�