హైదరాబాద్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని చేసుకొని సంబురాలు చేసుకున్నారు. వ్యవసాయాన్ని విధ్వంసం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రల పన్నుతున్నదని ఆరోపించారు.
ఆ పార్టీ కుట్రలను రైతులు సంఘటితంగా పోరాడి విజయం సాధించడం స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే ఢిల్లీ ధర్నాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని రైతన్నలు డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో..
సూర్యాపేట జిల్లా వామపక్షాల ఆధ్వర్యంలో..
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి