విపక్షాలను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తూ మోదీ ప్రభుత్వం తీవ్ర దుర్వినియోగానికి పాల్పడతున్నదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర�
Strike Success | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మందమర్రి ఏరియాలో సమ్మె విజయవంతమైంది.
కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈనెల 9 న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో స్వచ్చందగా అన్ని వర్గాల వారు పాల్గొన్ని వి�
బియ్యం, పప్పు, ఉప్పు ఇలా ఏ వస్తువును కొన్నా జీఎస్టీ పేరిట పన్ను వాత. బండి కొనాలంటే లైఫ్ ట్యాక్స్. పెట్రోల్ కొట్టించాలంటే వ్యాట్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్. బండితో రోడ్డు మీదకు వెళ్దామంటే టోల్ ట్యాక్�
మోదీ సర్కారు పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి కూడా అర్హతకు తగినట్టు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. దేశంలో చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రు
Fake encounters | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటపు ఎన్కౌంటర్లు చేసి ప్రజలను భయబ్రాంతులు గురి చేస్తున్నారని బంధుమిత్రుల సంఘం నాయకురాలు రమక్క అన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద విధానాలకు మద్దతు ఇస్తూ భారతదేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు విమర్శించారు.
Amit Shah | 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని (Naxalism) మోదీ ప్రభుత్వం (Modi government) పూర్తిగా నిర్మూలిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
ఈ ఏడాది పంట దిగుబడి బాగా వచ్చింది. ధర బాగానే గిట్టుబాటవుతుందని ఆశించిన ఉల్లి రైతులకు కేంద్రం విధించిన సుంకాల ఘాటు శరాఘాతంలా తగలడంతో కన్నీళ్లు తెప్పించింది. కేంద్రం విధించిన అధిక ఎగుమతి సుంకం కారణంగా తమ �
Prakash Karat: మోదీ నేతృత్వంలోని సర్కారును నియో-ఫాసిస్ట్ ప్రభుత్వంగా సీపీఎం నేత ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సర్కారు ఫాసిస్ట్ కాదు అని, ఆ ప్రభుత్వం నియో-ఫాసిస్ట్ విధానాలను ప్రదర్శిస్తున్న�
సంగారెడ్డి జిల్లాకు రైల్వేలైన్ మంజూరు చేయకపోగా జిల్లాలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ఎత్తివేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సంగారెడ్డి వరకు మెట్రోరైలు విస్తరిస్తామని, సంగారెడ్డి జిల్లాక�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువ
రోజురోజుకీ పడిపోతున్న రూపాయి విలువను అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సుంకం ఆయుధాన్ని చేపట్టవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిక�
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రైతులు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఇప్పటికే శంభు సరిహద్దుకు వేలాది మంది రైతులు చేరుకున్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్�