మోదీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం రద్దు చేసేంత వరకు పోరాడుతామని పలు ప్రజా సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12 జరిగే దేశవ్యాప్త సమ్మెల
దేశంలోని సమస్త ప్రజల హక్కులపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాడి చేస్తుందని సింగరేణి మండల సీఐటీయూ కార్యదర్శి కె.నరేంద్ర, ఖమ్మం జిల్లా ఏఐకేఎంఎస్ కార్యదర్శి వై.ప్రకాశ్, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు భూక్యా శివనాయ�
‘కేటాయింపులు ఘనం.. ఖర్చు చేసింది అంతంత మాత్రం..’ తరహాలో ఉంది కేంద్ర ప్రభుత్వ వైఖరి. పథకాలకు భారీగా కేటాయింపులు చేస్తున్నట్టు బడ్జెట్ సమర్పించే సమయంలో గొప్పగా ప్రకటిస్తున్న మోదీ సర్కారు.. వాటిని ఖర్చు చేయ
రైల్వే బడ్జెట్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. గడిచిన కొన్నేండ్లుగా అరకొర నిధులను కేటాయించి మోదీ సర్కార్ చేతులు దులుపుకొంటున్నది. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆదివారం కేంద్�
Darbhanga AIIMS | సుమారు 187 ఎకరాల స్థలంలో రూ.1,264 కోట్ల అంచనాతో పదేండ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన బీహార్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)-దర్భంగా కేవలం మెయిన్గేట్ పిల్లర్ నిర్మ
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి�
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఈసారి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో స్టాండర్డ్�
కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశాభివృద్ధిలో కేంద్రం.. రాష్ట్రాల భాగస్వామ్యంతో నడువాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహ�
Sonia Gandhi | మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు మోదీ ప్రభుత్వం (Modi govt) దశాబ్దక�
కేంద్రం సంస్కరణల పేరిట తీసుకొస్తున్న వీబీ-జీ రామ్ జీ చట్టంతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదమున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పేదల పనిహక్కును మోదీ ప్రభుత్వం కా�
1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో పంచవర్ష ప్రణాళికలకు కాలం చెల్లినట్టయింది. చివరి, 12వ ప్రణాళిక అమలు 2017లో ముగిసిన తర్వాత ప్రస్తుత మోదీ సర్కార్ ప్రణాళికా విధానానిక�
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ‘పేరు గొప్ప .. ఫలితం దిబ్బ’ అన్న చందంగా మారాయి. ఈ జాబితాలో ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ కూడా చేరింది. పథకం ప్రారంభించి 11 ఏండ్లు దాటినప్పటికీ, దీని ఫలాలు ఇప్పటికీ దక్కలేదన
Vehicle Fitness | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలపై మరో మోయలేని భారాన్ని మోపింది. వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా 10 రెట్లు పెంచుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ ఫీజుల పెంపు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో రైతన్న అరిగోస పడుతున్నాడు. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలు దేశీయ కర్షకుల ఉసురు తీస్తున్నది. ముఖ్యంగా బీజేపీ పాలనలో పత్తి ర�
కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులకు ఈసారి కూడా గడ్డు కాలమే దాపురించబోతోంది. ఇప్పటికే సాగులో నానా తంటాలు పడిన పత్తి రైతుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేక ఆందోళన చెందుతున్నారు.