బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కార్పొరేట్ శక్తుల నియంత్రణ పెరిగిందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కార్పొరేట్ల ఆదేశాల మేరకు మోదీ సర్కార్ పనిచేస్తున్నదని,
దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ను బీజేపీ బరిలోకి దింపింది. వామపక్ష భావజాలంతో విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన... టీఆర్ఎస్ పార్టీ వేదికగా రాజ�
కేజ్రీవాల్ స్థాపించిన ఆప్ ప్రస్థానం మొదటి నుంచీ సంచలనమే. ఢిల్లీలో రికార్డు స్థాయిలో మూడుసార్లు గెలిచి బీజేపీ, కాంగ్రెస్లకు కొరకరాని కొయ్యగా తయారైన ఆ పార్టీ క్రమంగా ఇతర రాష్ర్టాలకు వ్యాపించి తన బలాన�
పోస్టాఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ. 3 వేలు జమ అవుతాయని, ఇది మోదీ ప్రభుత్వ గ్యారెంటీ అని కర్ణాటకలోని హుబ్బళిలో వదంతులు వ్యాపించడంతో సమీపంలోని పోస్టాఫీసులకు మహిళలు పోటెత్తారు. ఇది నిజం కాదని ఎంత చెప్పి�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. రెండేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువచ్చ�
పదోన్నతులు కల్పించటంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సీసీఎస్) అధికారులు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలియచేశారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్ బయట మధ్యాహ్న భోజన విరామ సమ
కేంద్రంలో మోదీ సర్కార్ వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్'ను విడుదల చేసింది. గత 10ఏండ్లుగా మోదీ సర్కార్ దేశానికి అన్యాయం చేస్తున్నదని ఆరోపించింది. తన పదేండ్ల పాలనపై కేం
Union Budget 2024 | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కేంద్ర బడ్జెట్పై స్పందించారు. మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. అలాగే దేశంలో పేదలు, మహిళలు, యువత, రైతులు ఉన్నా
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు అడిగిన దానికంటే ఎక్కువ నిధులిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణపై మాత్రం అంతులేని వివక�
అమెరికా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) తయారీ దిగ్గజం టెస్లాకు మోదీ సర్కారు షాకిచ్చింది. దేశంలోకి దిగుమతయ్యే విద్యుత్తు ఆధారిత వాహనాలపై సుంకాలు తగ్గబోవని, వాటికి రాయితీలిచ్చే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని బ�
కార్పొరేట్ సర్కార్ అనే పేరును మోదీ ప్రభుత్వం సార్థకం చేసుకున్నది. ఆర్థిక నేరస్థులకు అండగా నిలవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నది. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టే వారికి బీజేపీ ప్రభుత్
R. Krishnaiah | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) డిమాండ్ చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తెలిసిందే. అవతలి పార్టీ వాళ్లు, అందులోనూ తమ మాట విననివారిపై దాడులు జరుపుతున్నది. దాడులకు భయపడి తమవైపు తి�