‘భలే మంచి చౌక బేరము.. ఇది సమయము మించినన్ దొరకదు త్వరంగొనుడు సుజనులారా’ అన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి, ప్రైవేట్ రంగ కంపెనీల్లో మిగులు వాటాల అమ్మకానికి దేశ, విదేశాల్లో మోదీ సర్కారు చక్కర్లు కొ�
మహిళల హక్కుల కోసం ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) అర్ధ శతాబ్దకాలంగా పనిచేస్తున్నది. 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థినుల చొరవతో ఆవిర్భవించిన ఈ సంఘం మొదట మహిళలపై వేధింపులు, అసభ్య సాహిత్యానికి, వ�
వక్ఫ్ బోర్డులకు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం కీలక బిల్లును తీసుకురాబోతున్నది. ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం-1995 సవరించేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. వక్ఫ్ చట్టం-1995 సవరణ బిల్లును
దేశంలో రైల్వే శాఖ పట్టాలు తప్పుతున్నది. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నది. గత 7 నెలల కాలంలో దేశంలో ఏకంగా 19 రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క జూలైలోనే నాలుగు రైళ్లు పట్టాలు తప్పాయి.
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్నదని, వచ్చే నెలలోగా కూలిపోయే అవకాశం ఉం
Lalu Prasad Yadav | రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) కేంద్రంలోని మోదీ సర్కారు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్�
Chandra Sekhar Pemmasani: కొత్త కేంద్ర క్యాబినెట్లో డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని అత్యంత సంపన్న మంత్రిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.5705 కోట్లు. కేంద్ర సహాయ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థి�
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోదీ సర్కారు ఇచ్చింది శూన్యమనే చెప్పవచ్చు. తెలంగాణకు తొమ్మిదేండ్లలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు మంజూరు చేసిన కేంద్రం.. ఖర్చు చేసింది మాత్రం రూ.20 వేల కోట్ల�
CPI Narayana | కేంద్రంలో బీజేపీ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని, ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు.
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో దూసుకుపోయిన కేంద్ర సర్కార్కు దిగమతుల గణాంకాలు షాకిస్తున్నాయి.