కేంద్రంలో మోదీ సర్కార్ వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్'ను విడుదల చేసింది. గత 10ఏండ్లుగా మోదీ సర్కార్ దేశానికి అన్యాయం చేస్తున్నదని ఆరోపించింది. తన పదేండ్ల పాలనపై కేం
Union Budget 2024 | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కేంద్ర బడ్జెట్పై స్పందించారు. మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. అలాగే దేశంలో పేదలు, మహిళలు, యువత, రైతులు ఉన్నా
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు అడిగిన దానికంటే ఎక్కువ నిధులిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణపై మాత్రం అంతులేని వివక�
అమెరికా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) తయారీ దిగ్గజం టెస్లాకు మోదీ సర్కారు షాకిచ్చింది. దేశంలోకి దిగుమతయ్యే విద్యుత్తు ఆధారిత వాహనాలపై సుంకాలు తగ్గబోవని, వాటికి రాయితీలిచ్చే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని బ�
కార్పొరేట్ సర్కార్ అనే పేరును మోదీ ప్రభుత్వం సార్థకం చేసుకున్నది. ఆర్థిక నేరస్థులకు అండగా నిలవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నది. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టే వారికి బీజేపీ ప్రభుత్
R. Krishnaiah | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) డిమాండ్ చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తెలిసిందే. అవతలి పార్టీ వాళ్లు, అందులోనూ తమ మాట విననివారిపై దాడులు జరుపుతున్నది. దాడులకు భయపడి తమవైపు తి�
దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రెక్కాడితేగాని డొక్కాడని నేతన్నలపై కాఠిన్యం ప్రదర్శించింది. ప్రధాని మోదీ పాలనలో �
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించారు. అంతలోనే మళ్లీ సమావేశాలు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజుల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, కొత్త భవనంలో ముగుస
మండల్ వర్సెస్ కమండల్.. ఇప్పుడు బీజేపీ మల్లగుల్లాలు పడుతున్నది దాని మీదే. మండల్ వెనుకబడినవర్గాల సంక్షేమాభివృద్ధికి ప్రతీక అయితే కమండల్ బీజేపీ మార్కు మత రాజకీయాలకు ప్రతీక అని చెప్పవచ్చు. ఇందులో బీజే�
కర్ణాటకలో వచ్చే ఏడాది నుంచి ‘జాతీయ విద్యా విధానాన్ని’ (ఎన్ఈపీ)ని రద్దు చేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఎన్ఈపీ స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�