కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ర్టాలు పరిమితికి మించ
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. నరేంద్రమోదీ సర్కారు దేశ ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ట్విటర్లో �
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మార్చే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని చెప్పింది. వివిధ సర్వీసు నిబంధనల ప్రకారం గత మూడేండ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బం�
కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని మోదీ సర్కార్ మరో ఏడాది పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని ఇలా పొడిగించటం ఇది మూడోసారి. ఈ మేరకు వ్యక్తిగత సిబ్బంది మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు �
తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంసరణలతో గణ�
దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోని, మణిపూర్ సంక్షోభంపై మాట మాట్లాడని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తీర్మానాన్ని అనుమతించిన లోక్సభ స్పీకర�
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వడ్ల కొనుగోళ్ల విషయంలో ‘కొంటామని ఒకసారి, నిల్వలు పెరిగిపోయాయి. ఇప్పుడు కొనబోమం’ అంటూ మరోసారి ద్వంద్వ వ�
PM Modi | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి.. మంచి మార్కులు సాధించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమను నమ్మి ఓటేసిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టు
తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్షత కొనసాగిస్తుంది. రాష్టానికి అన్ని ంటా నిధులను అందజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నామని మోదీ సర్కారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేకుండా పోతున్నది.
Nirmala-Chidambaram | నగదు బదిలీ పథకం (డీబీటీ) విజయవంతానికి కారణమైన ఆధార్ వ్యవస్థను రూపొందించిందే యూపీఏ సర్కార్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మాజీ మంత్రి పీ చిదంబరం ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.
ప్రతికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ భారత్లో వస్తున్న చట్టాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో ప్రస్తావించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ‘ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్' (ఐపీఐ) కోరింది. కేంద్ర ప�
గడిచిన తొమ్మిదేండ్లలో రూ.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి ఎగవేతదారులకు మేలు చేసిన మోదీ సర్కారు.. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినవారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడింది. కాంప్రమైజ్ సెటిల్మెంట�