PM Modi | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి.. మంచి మార్కులు సాధించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమను నమ్మి ఓటేసిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టు
తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్షత కొనసాగిస్తుంది. రాష్టానికి అన్ని ంటా నిధులను అందజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నామని మోదీ సర్కారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేకుండా పోతున్నది.
Nirmala-Chidambaram | నగదు బదిలీ పథకం (డీబీటీ) విజయవంతానికి కారణమైన ఆధార్ వ్యవస్థను రూపొందించిందే యూపీఏ సర్కార్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మాజీ మంత్రి పీ చిదంబరం ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.
ప్రతికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ భారత్లో వస్తున్న చట్టాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో ప్రస్తావించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ‘ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్' (ఐపీఐ) కోరింది. కేంద్ర ప�
గడిచిన తొమ్మిదేండ్లలో రూ.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి ఎగవేతదారులకు మేలు చేసిన మోదీ సర్కారు.. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినవారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడింది. కాంప్రమైజ్ సెటిల్మెంట�
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�
Arvind Kejriwal | ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తాము 8 ఏండ్లు న్యాయపోరాటం చేసి సాధించుకొన్న న్యాయాన్ని ప్రధానమం త్రి నరేంద్రమోదీ 8 రోజుల్లోనే ఆవిరి చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్లూం, హ్యాం డ్లూం కార్పొరేష�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఆల్వార్ మూకదాడి’ కేసులో రాజస్థాన్ కోర్టు నలుగురు నిందితులకు ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించింది. ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆల్వార్ జిల్లాలో 2018లో క
ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ను ప్రారంభించడం ప్రజాస్వామ్�
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్సింగ్ సహచరుల ఇండ్లపై ఈడీ బుధవారం ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మద్యం కేసు చార్జ్షీట్లో రాజీవ్ సింగ్ బదులు ఆప్ ఎంపీ సంజయ్సింగ్ పేరు ప