తెలంగాణ పుట్టుకనే ద్వేషించిన ప్రధాని.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. విభజన హామీలను ఏనాడో తుంగలో తొక్కిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. తెలంగాణ పట్ల అన్ని విషయాలలో వివక్షను �
తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్క రాష్ర్టాల్లో కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నందుకే టీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారన్నారు. పార్టీ పేరు మారినా గుర్తు మారలేదు.. గులాబీ రంగు మారలేదు.. కా�
Mamata Banerjee | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నది. ఆయా రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్
మోదీ ప్రభుత్వ ఆగడాలు మితిమీరుతున్నాయి. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మరింత వికృతరూపం దాల్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మోపి విచారణ పేరిట మో�
దేశంలో నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఐక్య పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సీసీఎం చ�
Uddhav Thackeray | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ వర్గం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడటంపై ఆయన స్పంది�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థి
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నదని ఆయన �
గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన మోదీ సర్కార్ దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. గ్యాస్ ధరలు మహిళలను హడలెత్తిస్తున్నాయని �
వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ జనం భగ్గుమన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆ
: గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు గుదిబండగా మారిందని ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షుడు తుల శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచడాన్ని నిరస�
గ్యాస్ ధరను మరోసారి పెంచి, సామాన్యులపై కేంద్రం మోయలేని భారం మోపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాకనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా �