Minister Niranjan Reddy | గత ప్రభుత్వాలు దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ వచ్చాయని.. మోదీ సర్కారు మాత్రం కోత విధించిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికార�
ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును బుల్డోజ్ చేస్తూ మోదీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం ఆర్డినెన్స్ రాజ్య�
ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగంపై తాజా పత్తి విత్తనాల ధర పెంపుదలతో రూ.7.52 కోట్ల అదనపు భారం పడనుంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ వానకాలంలో 8.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానుంది.
కేంద్ర ప్రభుత్వం తన అధికార పరిధి దాటి వ్యవహరిస్తున్నది. స్వయంప్రతిపత్తి గల సంస్థలపై కూడా అజమాయిషీ చెలాయించడానికి ప్రయత్నిస్తున్నది. తాజాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ)ను తన గ
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకుపైగా అందుతుందని తెలంగాణ అంచనా వేయగా.. దానిని కేంద్రం రూ.12 వేల కోట్లకు కుదించింది. అందులోనూ రూ.11,750 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇక గ్రాంట్-ఇ
విశ్వ యవనికపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర మహిళా రెజ్లర్ల పట్ల మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు సామాజిక నేరం. జరిగిన తప్పును సర�
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ సర్వే చాలా ఆలస్యమైందని, ఈ ఏడాది వ
పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం�
దేశంలో చీతాలే లేవని, విదేశాల నుంచి రప్పిస్తున్నామని కేంద్రం గొప్పలు చెప్పుకొన్నది.. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతలుగా 20 చీతాలను తీసుకొచ్చింది. అయితే వాటిలో ఇప్పటికే రెండు చీతాలు మరణించడం చర్చన�
ఒక్కరా, ఇద్దరా, ఎంతమందో ఆర్థిక నేరగాళ్లు దోచుకొని దేశం వదిలి ఎగిరిపోయారు. 9 వేల కోట్ల కుంభకోణం చేసిన విజయ్ మాల్యా, 11,356 కోట్ల స్కామ్ చేసిన నీరవ్ మోదీ ఎగిరిపోతుం టే దర్యాప్తు సంస్థలు, కేంద్ర నిఘా వర్గాలు ఎవ�
ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే చేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బలవంతంగా డిజిటలైజేషన్ను దేశంపై రుద్దింది. కానీ భద్రతను మాత్రం గాలికొదిలేసింది.
కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సామాన్యులకు అచ్చే దిన్ బదులు సచ్చే దిన్ దాపురించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర పన్న