కోల్కతా : తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నకిలీ వ్యాక్సిన్ స్కామ్పై రాష్ట�
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు నేడు ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో 15 పార్టీల భేటీ సోమవారం ప్రశాంత్ కిశోర్, పవార్ రహస్య సమావేశం వెంటనే విపక్షాలను భేటీకి ఆహ్వానించిన ఎన్సీపీ అధినేత న్
మమ్మల్ని బెదిరిస్తున్నారు భారత్లో ఉద్యోగుల భద్రతపై ఆందోళనగా ఉంది: ట్విట్టర్ కేంద్రప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం మరింత ముదిరింది. తమ సంస్థపై పోలీసుల జరిపిన సోదాలు బెదిరింపుల్లా ఉన్నాయని ట్విట్టర�
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై శివసేన పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రయివేటీకరణ విషయమై కేంద్ర మంత్రుల కబుర్లకు, ప్రభుత్వం అమలు చేస్త