నేషనల్ పార్క్లో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్తో టైగర్ను వెంటాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వ్యక్తి చేసిన పనిపై ఇంటర్నెట్ మండిపడుతోంది. ఈ వైరల్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి �
Hyderabad | ముషీరాబాద్లో దారుణం జరిగింది. ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాకారంలో ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి
Heroin | రాజేంద్రనగర్ పుప్పాలగూడలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పుప్పాలగూడలో హెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద లభించిన 130 గ్రాముల
Bullet bike | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. తల్లి తనకు కొత్త బుల్లెట్ బైకు (Bullet bike), ఫోను కొనివ్వడంలేదన్న క్షణికావేశంలో
అమ్మను దేవుడికన్నా ఎక్కువగా గౌరవించాలని భారతీయ సంస్కృతి చెప్తుంది. కానీ కొంత మంది మాత్రం తల్లికి గౌరవం ఇవ్వడం మాట దేవుడెరుగు.. కనీసం తల్లిగా కూడా చూడరు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. మైలాసాండ్ర ప్రాంత�
ఇద్దరు అన్నదమ్ముల మధ్య సెల్ఫోన్ గొడవ ఒకరి ప్రాణాలను తీసింది. ఈ ఘటన గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఈ నెల 23న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన ఓ కుటుంబం ఖేడా జిల్లాకు వలస వచ్చి ఓ �
న్యూఢిల్లీ: విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి పొగలు, మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అస్సాం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో గురువారం ఈ సంఘటన �
న్యూఢిల్లీ : మాజీ ఎంపీ విజయ్ గోయల్ చేతుల్లోంచి ఓ గుర్తు తెలియని అగంతకుడు ఫోన్ లాక్కెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీలోని రెడ్ఫోర్ట్ వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. విజయ్ గోయల్ దర్యాగంజ్ నుంచి రెడ్ ఫో�
పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్ ఉండటం, తనకొక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్ కోసం కుమారుడు ప్రాణాలు తీసుకోవడం పట్ల...