Karnataka shocker | సాగర్ అనే యువకుడు తనకు తెలిసిన 17 ఏళ్ల బాలికను స్నేహితుడైన దేవరాజ్కు పరిచయం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనిస్తానని దేవరాజ్ ఆ బాలికతో చెప్పాడు. ఈ సాకుత
మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఓ వ్యక్తి మరణించాడు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్నగర్ పట్టణంలో ఈ విషాద ఘటన వెలుగుచూసింది.
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహ�
సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు.
నేషనల్ పార్క్లో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్తో టైగర్ను వెంటాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వ్యక్తి చేసిన పనిపై ఇంటర్నెట్ మండిపడుతోంది. ఈ వైరల్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి �
Hyderabad | ముషీరాబాద్లో దారుణం జరిగింది. ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాకారంలో ఓ తండ్రి కన్న కూతురుని గొంతు నులిమి హత్య చేశాడు. యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి
Heroin | రాజేంద్రనగర్ పుప్పాలగూడలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పుప్పాలగూడలో హెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద లభించిన 130 గ్రాముల
Bullet bike | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. తల్లి తనకు కొత్త బుల్లెట్ బైకు (Bullet bike), ఫోను కొనివ్వడంలేదన్న క్షణికావేశంలో
అమ్మను దేవుడికన్నా ఎక్కువగా గౌరవించాలని భారతీయ సంస్కృతి చెప్తుంది. కానీ కొంత మంది మాత్రం తల్లికి గౌరవం ఇవ్వడం మాట దేవుడెరుగు.. కనీసం తల్లిగా కూడా చూడరు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. మైలాసాండ్ర ప్రాంత�
ఇద్దరు అన్నదమ్ముల మధ్య సెల్ఫోన్ గొడవ ఒకరి ప్రాణాలను తీసింది. ఈ ఘటన గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఈ నెల 23న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన ఓ కుటుంబం ఖేడా జిల్లాకు వలస వచ్చి ఓ �