Tihar Jail | ఓ ఖైదీ దొంగచాటుగా మొబైల్ ఫోన్ సంపాదించాడు. దాంతో తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు జైలు అధికారులకు తెలిసింది. ఆ ఖైదీపై నిఘా పెట్టిన అధికారులు.. అతని బ్యారక్
ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే..సమోసా తిన్నా.. చాయ్ తాగినా జేబులోంచి ఫోన్ తీసి గూగుల్ పే లేదా ఫోన్ పే చేసేస్తుంటాం. ఇదంతా యూపీఐ వల్లే సాధ్యం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. నేషన�
MMTS | ఎంఎంటీస్ ట్రైన్లో మహిళ పై ఓ ఆగంతకుడు మహిళను కత్తితో బెదిరించి నగదు, మొబైల్తో పరారయ్యాడు. ఈ సంఘటన శేరి లింగంపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కోసం పాప, ఒక కోతి మధ్య చిన్న ఫైట్ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. ‘జగదీష్మాదినేనిమాదినేని’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఇటీవల ఒక వీడియోను పోస్ట్ చేశారు.
ఇటీవల దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు (డ్రగ్స్) విరివిగా పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా యువత మద్యం, మత్తుమందులతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నది. ఈ సంస్కృతి పల్లె నుంచి పట్టణం వరకూ పాకట�
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఈజిప్టులోని ఆస్వాన్కు చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ను మింగేశాడు. వైద్యుల వద్దకు వెళ్లడానికి సిగ్గుపడ్డాడు. ఫోన్ దానంతట అదే సహజంగా మలద్వారం నుంచి వస్తుందని భావించాడు. ఆరు నెలలు
బడంగ్పేట : పోన్లో గేమ్ ఆడొద్దని తండ్రి మందలించినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ �
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవ్వరి చేతిలో చూసినా దర్శనమిస్తున్న సాంకేతిక విప్లవం.. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇవ్వాల్టికి సరిగ్గా 26 ఏండ్లు పూర్తయ్యాయి. తొలి ఫోన్ కాల్ను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి స
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో రూ 2799లకే 4జీ ఫీచర్ ఫోన్ నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. యల్లో ఆక్వా, బ్లాక్ కలర్ల�
చేతి వేళ్ల సాయంతో పవర్ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్' చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్ను ఉత్పత్తిచేస్తుంది.
ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధి హెచ్ఎండీఏ లేఅవుట్లోని శిల్పారామం సమీపంలో జూన్ 21న కాలిన స్థితిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించడంతో హెచ్ఎండీఏ సూపర్వైజర్ నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశార�
లండన్ : మొబైల్ ఫోన్ స్క్రీన్స్ నుంచి సేకరించిన స్వాబ్ నమూనాతో కచ్చితత్వంతో, తక్కువ వ్యయంతో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షను బ్రిటన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.ముక్కు నుంచి సేకరించిన స్వాబ్ న
న్యూఢిల్లీ: ఒక మహిళ నుంచి మొబైల్ ఫోన్ స్నాచింగ్ చేసిన మరో మహిళను సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు పట్టించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మొబైల్ ఫోన్లో మాట్లాడుత�
స్నేహితులు| ఆ ముగ్గురూ టీనేజీ కుర్రాళ్లే. ఎక్కడికైనా ముగ్గురు కలిసే వెళ్లేవారు. ఏది చేసిన కలిసే చేసేవాళ్లు. అయితే వారిలో ఒక పిల్లవానికి.. తన ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్ల వైపు వెళ్లడం నచ్చలేద�