నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు ప్రతి దానికీ మారాం చేయడం.. వారికి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇచ్చి బుజ్జగించడం నిత్యకృత్యంగా మారింది.
మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూడటంతోపాటు స్కూల్లో విద్యార్థినులను వేధిస్తున్నాడని 14 ఏండ్ల కుమారుడికి ఓ తండ్రి విషమిచ్చి చంపేశాడు. ఎవరకీతెలియకుండా బాలుడి మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికికాల్వల�
Smart Phone |ప్రస్తుతం ఏ కుటుంబంలో చూసినా అందరూ మొబైల్ ఫోన్లో గంటల పాటు గడిపేస్తున్నారు. అయితే, అవసరాలకు మించి ఫోన్ను అతిగా వాడుతూ చిన్నా, పెద్దా అందరూ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాస్తవాన్ని గుర్తి�
2020 జనవరి 30న వుహాన్ నుంచి కేరళ రాష్ర్టానికి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆ వెంటే నివారణకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
నేటి ఆధునిక జీవితంలో మనుషులకు సెల్ఫోన్తో వీడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటి పెట్టుకొని ఉండాలన్న ఆసక్తి ఎక్కువ మందిలో కనిపిస్తున్నది. అయితే.. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే ఆతృత అ�
వ్యక్తి జేబులోని సెల్ఫోన్ పేలిన ఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డ్లోని కూరగాయల మార్కెట్లో బీసీ కాలనీకి చెందిన జయరాముడు జేబ�
Woman Shocked | ప్రియుడైన సహోద్యోగి మొబైల్ ఫోన్లో 13,000కు పైగా మహిళల నగ్న ఫొటోలు ఉండటాన్ని ప్రియురాలు చూసింది. (Woman Shocked) అందులో తనతోపాటు మరి కొందరు అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటంతో ఆమె షాక్ అయ్యింది. పని చేసే సంస్థకు ఈ విష
స్మార్ట్ఫోన్లలో నేరుగా టెలివిజన్ ప్రసారాలు వద్దని, దీనివల్ల మొబైల్ తయారీ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుందని మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ సంఘం ఐసీఈఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెంది�
వ్యక్తులకు తెలియకుండా వారి మొబైల్ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Girl Jumps Into Waterfall | మొబైల్ ఫోన్ను అతిగా వాడటంపై ఒక బాలికను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఈ నేపథ్యంలో ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది. జలపాతంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది (Girl Jumps Into Waterfall). అయితే అదృష్టవశాత్తు ఆమె
Amit Prakash | ఓ వ్యక్తి కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో ఓ మద్యం దుకాణంలో మందు కొని కారులో కూర్చుని తాగాడు. ఓ అపరిచిత వ్యక్తి తాను కూడా కారులో కూర్చుని తాగుతానంటే సరే అన్నాడు. కాసేపటికే కారు ఓ
రిజర్వాయర్లో పడ్డ ఫోన్ను తీసుకునేందుకు మొత్తం నీటిని ఖాళీ చేయించిన అధికారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.53,092 జరిమానా విధించింది. ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజేశ్ విశ్వాస్ ఈ నెల 21న పరల్కోట�
మట్టి నాణ్యతను పరీక్షించే సరికొత్త పరికరాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఏరోస్ ఆగ్రో. 250 గ్రాముల బరువుండే ఈ భూపరిక్షక్ ఆరు అంగుళాల చిన్న పరికరంతో కేవలం రెండు నిమిషాల్లోనే మట్టి నాణ్యతను పరీక్ష�