స్మార్ట్ఫోన్లలో నేరుగా టెలివిజన్ ప్రసారాలు వద్దని, దీనివల్ల మొబైల్ తయారీ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుందని మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ సంఘం ఐసీఈఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెంది�
వ్యక్తులకు తెలియకుండా వారి మొబైల్ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Girl Jumps Into Waterfall | మొబైల్ ఫోన్ను అతిగా వాడటంపై ఒక బాలికను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఈ నేపథ్యంలో ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది. జలపాతంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది (Girl Jumps Into Waterfall). అయితే అదృష్టవశాత్తు ఆమె
Amit Prakash | ఓ వ్యక్తి కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో ఓ మద్యం దుకాణంలో మందు కొని కారులో కూర్చుని తాగాడు. ఓ అపరిచిత వ్యక్తి తాను కూడా కారులో కూర్చుని తాగుతానంటే సరే అన్నాడు. కాసేపటికే కారు ఓ
రిజర్వాయర్లో పడ్డ ఫోన్ను తీసుకునేందుకు మొత్తం నీటిని ఖాళీ చేయించిన అధికారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.53,092 జరిమానా విధించింది. ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజేశ్ విశ్వాస్ ఈ నెల 21న పరల్కోట�
మట్టి నాణ్యతను పరీక్షించే సరికొత్త పరికరాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఏరోస్ ఆగ్రో. 250 గ్రాముల బరువుండే ఈ భూపరిక్షక్ ఆరు అంగుళాల చిన్న పరికరంతో కేవలం రెండు నిమిషాల్లోనే మట్టి నాణ్యతను పరీక్ష�
“నాలుగేండ్ల పిల్లొడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరేంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడుగా ఓ పక్కన కూర్చొని సెల�
Summer Holidays | ఏడాదిపాటు తరగతులు, హోంవర్క్లు, ట్యూషన్లు, పరీక్షలతో సతమతమైన పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు షురూ కానున్నాయి. రాష్ట్రంలో బడులకు సోమవారమే ఆఖరి రోజు. మంగళవారం నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. సో
Karnataka shocker | సాగర్ అనే యువకుడు తనకు తెలిసిన 17 ఏళ్ల బాలికను స్నేహితుడైన దేవరాజ్కు పరిచయం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనిస్తానని దేవరాజ్ ఆ బాలికతో చెప్పాడు. ఈ సాకుత
మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఓ వ్యక్తి మరణించాడు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్నగర్ పట్టణంలో ఈ విషాద ఘటన వెలుగుచూసింది.
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహ�
సెల్ఫోన్ చూడొద్దంటూ తల్లి మందలించిందన్న కోపంతో.. ఏకంగా ప్రాణాలే తీసుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు.