ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ (Electric Shock) పెట్టి చిత్ర హింసలకు గురిచేసిందో మహిళ. మెయిన్పురికి చెందిన బేబీ యాదవ్, ప్రదీప్ సింగ�
ప్రస్తుత స్మార్ట్ యుగంలో మొబైల్ ఫోన్ నిత్యావసరవస్తువుగా మారిపోయింది. అందరికీ ఆత్మీయనేస్తంగా చేరువైంది. ఫోన్లో చార్జింగ్, నెట్వర్క్ ఉంటే చాలు ఎక్కడైనా కావాల్సిన సమాచారం అందిస్తుంది. అయితే.. విమా�
రామ్గోపాల్వర్మ గతంలో ప్రయోగాత్మక చిత్రాల్ని తెరకెక్కించారు. ఆ తర్వాత చిత్ర నిర్మాణంలో ప్రయోగాలు మొదలుపెట్టారు. గతంలో ఓసారి సెల్ఫోన్తో కూడా సినిమా తీయొచ్చంటూ చర్చకు తెరలేపారు. తాజాగా సినీ నిర్మాణం�
Crime news | వారిద్దరూ రోజువారీ కూలీలు. అయితే నెలకు రూ.25 వేల జీతంతో కొందరు వారిని నియమించుకున్నారు. వారు చేయాల్సిందల్లా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఐ ఫోన్లు, ఇతర మొబైల్స్ అపహరించడమే.
Elon Musk | టెక్ మొఘల్ ఎలాన్ మస్క్ మొబైల్ ఫోన్కు గుడ్బై చెప్పారు. ఇకపై కొన్ని నెలలపాటు తాను మొబైల్ను వినియోగించనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్.కామ్ (X.com) లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇకపై ఆడియో, వీడియో కాల్స
నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు ప్రతి దానికీ మారాం చేయడం.. వారికి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇచ్చి బుజ్జగించడం నిత్యకృత్యంగా మారింది.
మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూడటంతోపాటు స్కూల్లో విద్యార్థినులను వేధిస్తున్నాడని 14 ఏండ్ల కుమారుడికి ఓ తండ్రి విషమిచ్చి చంపేశాడు. ఎవరకీతెలియకుండా బాలుడి మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికికాల్వల�
Smart Phone |ప్రస్తుతం ఏ కుటుంబంలో చూసినా అందరూ మొబైల్ ఫోన్లో గంటల పాటు గడిపేస్తున్నారు. అయితే, అవసరాలకు మించి ఫోన్ను అతిగా వాడుతూ చిన్నా, పెద్దా అందరూ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాస్తవాన్ని గుర్తి�
2020 జనవరి 30న వుహాన్ నుంచి కేరళ రాష్ర్టానికి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆ వెంటే నివారణకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
నేటి ఆధునిక జీవితంలో మనుషులకు సెల్ఫోన్తో వీడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటి పెట్టుకొని ఉండాలన్న ఆసక్తి ఎక్కువ మందిలో కనిపిస్తున్నది. అయితే.. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే ఆతృత అ�
వ్యక్తి జేబులోని సెల్ఫోన్ పేలిన ఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డ్లోని కూరగాయల మార్కెట్లో బీసీ కాలనీకి చెందిన జయరాముడు జేబ�
Woman Shocked | ప్రియుడైన సహోద్యోగి మొబైల్ ఫోన్లో 13,000కు పైగా మహిళల నగ్న ఫొటోలు ఉండటాన్ని ప్రియురాలు చూసింది. (Woman Shocked) అందులో తనతోపాటు మరి కొందరు అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటంతో ఆమె షాక్ అయ్యింది. పని చేసే సంస్థకు ఈ విష