Siblings File FIR Against Parents | మొబైల్ ఫోన్, టీవీ అతిగా చూడవద్దన్న తల్లిదండ్రులు తమ పిల్లలను తిట్టడంతోపాటు కొన్నిసార్లు కొట్టారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పేరెంట్స్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Redmi new Phone | భారత మొబైల్ మార్కెట్లోకి మంగళవారం రెడ్మీ (Redmi) కొత్త ఫోన్ విడుదలైంది. రెడ్మీ 13 5జీ (Redmi 13 5G) మోడల్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. షావోమి హైపర్ ఓఎస్తో వస్తున్న తొలి రెడ్మీ ఫోన్ ఇదే
జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ భాగస్వామ్యంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఇమేజింగ్ ఫీచర్తో ఓ 5జీ స్మార్ట్ఫోన్ను చైనాకు చెందిన సంస్థ రియల్మీ తీసుకొస్తున్నది.
Police Files FIR | లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ సెంటర్లోకి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బంధువుపై కేసు నమోదైంది.
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ (Electric Shock) పెట్టి చిత్ర హింసలకు గురిచేసిందో మహిళ. మెయిన్పురికి చెందిన బేబీ యాదవ్, ప్రదీప్ సింగ�
ప్రస్తుత స్మార్ట్ యుగంలో మొబైల్ ఫోన్ నిత్యావసరవస్తువుగా మారిపోయింది. అందరికీ ఆత్మీయనేస్తంగా చేరువైంది. ఫోన్లో చార్జింగ్, నెట్వర్క్ ఉంటే చాలు ఎక్కడైనా కావాల్సిన సమాచారం అందిస్తుంది. అయితే.. విమా�
రామ్గోపాల్వర్మ గతంలో ప్రయోగాత్మక చిత్రాల్ని తెరకెక్కించారు. ఆ తర్వాత చిత్ర నిర్మాణంలో ప్రయోగాలు మొదలుపెట్టారు. గతంలో ఓసారి సెల్ఫోన్తో కూడా సినిమా తీయొచ్చంటూ చర్చకు తెరలేపారు. తాజాగా సినీ నిర్మాణం�
Crime news | వారిద్దరూ రోజువారీ కూలీలు. అయితే నెలకు రూ.25 వేల జీతంతో కొందరు వారిని నియమించుకున్నారు. వారు చేయాల్సిందల్లా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఐ ఫోన్లు, ఇతర మొబైల్స్ అపహరించడమే.
Elon Musk | టెక్ మొఘల్ ఎలాన్ మస్క్ మొబైల్ ఫోన్కు గుడ్బై చెప్పారు. ఇకపై కొన్ని నెలలపాటు తాను మొబైల్ను వినియోగించనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్.కామ్ (X.com) లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇకపై ఆడియో, వీడియో కాల్స
నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు ప్రతి దానికీ మారాం చేయడం.. వారికి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇచ్చి బుజ్జగించడం నిత్యకృత్యంగా మారింది.
మొబైల్ ఫోనులో అశ్లీల చిత్రాలు చూడటంతోపాటు స్కూల్లో విద్యార్థినులను వేధిస్తున్నాడని 14 ఏండ్ల కుమారుడికి ఓ తండ్రి విషమిచ్చి చంపేశాడు. ఎవరకీతెలియకుండా బాలుడి మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికికాల్వల�
Smart Phone |ప్రస్తుతం ఏ కుటుంబంలో చూసినా అందరూ మొబైల్ ఫోన్లో గంటల పాటు గడిపేస్తున్నారు. అయితే, అవసరాలకు మించి ఫోన్ను అతిగా వాడుతూ చిన్నా, పెద్దా అందరూ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాస్తవాన్ని గుర్తి�